26/11 ముంబయి సూత్రధారి హఫీజ్ సయీద్, లాహోర్ లో అరెస్ట్
26/11 ముంబయి ఉగ్రవాద దాడి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి, మరియు జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ ముఖ్య నాయకుడు హఫీజ్ సయీద్ ను 2019 జూలై 17 న పాకిస్థాన్లోని...
రాబోయే 40 రోజుల్లో,12 తెలుగు సినిమాల విడుదల
తెలుగు సినిమా పరిశ్రమలో జూలై 18 మొదలుకొని, ఆగస్ట్ 30 వరకు 12 సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది, రాబోయే 40 రోజుల్లో ఈ చిత్రాలు ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయి. డిఫరెంట్ జోనర్స్...
హైదరాబాద్ నీటి అవసరాలకు కాళేశ్వరం ఉందన్న కేటీఆర్
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ట్విట్టర్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి పోస్ట్ చేసారు.' ఇంత తక్కువ వర్షాలు పడుతున్న కాలంలో, గోదావరిలో అసలు ఏమాత్రం వరద రాని సీజన్...
పార్టీ నాయకులతో సీఎం కెసిఆర్ భేటీ
తెలంగాణ భవన్ లో పార్టీ ముఖ్యనాయకులతో ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర మంత్రులు,కొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు, ఈ సమావేశంలో ముఖ్యంగా సభ్యత్వ నమోదు, అన్ని...
స్పందన కార్యక్రమం పై సీఎం జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్పందన కార్యక్రమం పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని, ఈ...
కుల్ భూషణ్ జాదవ్ కేసులో నేడే అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు
భారత మాజీ నౌకాదళ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో బుధవారం అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. 2016, మార్చి 3 న పాకిస్తాన్ భద్రతా దళాలకు కుల్ భూషణ్ జాదవ్ చిక్కాడు,...
రాజీనామాలపై స్పీకర్ దే నిర్ణయం, సుప్రీం కోర్టు తీర్పు
కర్ణాటక రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి, అసమ్మతి నేతల రాజీనామాలపై ఈ రోజు సుప్రీం కోర్టు తీర్పు తరువాత ఒక స్పష్టత వచ్చింది. తిరుగుబాటు ఎమ్మెల్యేల మరియు స్పీకర్...
ధోని లేని సచిన్ ప్రపంచకప్ జట్టు
ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ 2019, మే 30 న ప్రారంభమై, జూలై 14 న జరిగిన అద్భుతమైన మ్యాచ్ తో ముగిసింది. ప్రపంచ కప్ ఫైనల్స్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్...
ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ గా బిశ్వ భూషణ్ హరిచందన్ నియామకం
ఆంధ్రప్రదేశ్కు కొత్త గవర్నర్ గా బిశ్వ భూషణ్ హరిచందన్ను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిశాకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బిశ్వ భూషణ్ హరిచందన్ ను...
కర్ణాటక ఎమ్మెల్యేల రాజీనామాలపై, రేపే సుప్రీం కోర్టు తీర్పు
కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి కారణమైన అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలపై, సుప్రీం కోర్టు బుధవారం ఉదయం 11 గంటకు తీర్పు వెలువరించనుంది. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు మరియు స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్ లపై...












































