కొత్తగూడెం జిల్లాలో టిఆర్ఎస్ నాయకున్ని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
తెలంగాణ లోని కొత్తగూడెం జిల్లాలో కొత్తూర్ గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకుడు నల్లూరి శ్రీనివాస్ రావు ని, 15 మంది సభ్యులుగల మావోయిస్టు అనుమానిత బృందం, జూలై 8న...
టిడిపి పై దాడులు ఆపి,అభివృద్ధి పై దృష్టి పెట్టండి
టిడిపి అధ్యక్షుడు, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించి, వైసీపీ నేతల దాడుల్లో మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. తాడిపత్రి మండలంలోని వీరాపురం గ్రామానికి చెందిన చింతా...
కుమారస్వామి రాజీనామా చేయాల్సిందే అంటున్న కర్ణాటక బిజెపి నేతలు
సుప్రీం కోర్టు ని ఆశ్రయించిన అసమ్మతి నేతలు
శివకుమార్ ని అడ్డుకున్న ముంబయి పోలీసులు
కుమారస్వామి రాజీనామా చేయాలి అంటున్న యడ్యూరప్ప
కర్ణాటక సిఎం కుమారస్వామి రాజీనామాను డిమాండ్...
వర్షం వలన ఆగిన ఆట, దెబ్బ ఎవరికీ?
వర్షం వలన ఆగిన భారత్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్
నేడు ఆట కొనసాగింపు
పూర్తిగా రద్దు అయితే, భారత్ నేరుగా ఫైనల్ కి
క్రికెట్ ప్రపంచకప్ 2019 లో నిన్న...
విజయవాడ లో గవర్నర్ తో భేటీ అయిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ రోజు విజయవాడ పర్యటనకు వచ్చిన గవర్నర్ తో, గేట్ వే హోటల్ లో దాదాపు...
కాపు రిజర్వేషన్లు కోరుతూ సీఎం జగన్ కి ముద్రగడ లేఖ
మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్లోని కాపు సంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం జూలై 9 న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి కాపులకు రిజర్వేషన్స్ కల్పించాలని కోరుతూ బహిరంగ లేఖ...
యుద్ధప్రాతిపదికన సచివాలయాన్ని ఖాళీ చేయిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మాణం చేయాలనీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ శాఖ కార్యాలయాల తరలింపు ఈ సోమవారం నుండి ప్రారంభమైంది. గత శని, ఆది వారాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ సచివాలయ...
టిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన సోమారపు సత్యనారాయణ
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్,) మాజీ శాసనసభ సభ్యుడు (ఎమ్మెల్యే) సోమారపు సత్యనారాయణ జూలై 9 న పార్టీకి రాజీనామా చేశారు. సోమారపు గతంలో తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ (టిఎస్ఆర్టిసి)...
జూలై 14 తరువాత తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు జరిగే అవకాశం?
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగి రెడ్డి, జూలై 14 తర్వాత ఎప్పుడైనా మునిసిపల్ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. నాగిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం (ఈసీ) సిద్ధంగా...
భారీబడ్జెట్ తో 3D లో రామాయణం
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన మరియు నమిత్ మల్హోత్రా అనే నిర్మాతలతో కలిసి ఇప్పుడు భారీబడ్జెట్ తో 3D లో రామాయణం సినిమా నిర్మాణానికి స్వీకారం చుట్టారు. గతంలో కూడ...










































