ఆంధ్రాలో కొత్తగా 5.4 లక్షల మందికి పింఛన్లు మంజూరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కడప జిల్లా జమ్మలమడుగులో జరిగిన రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా కడప గడప నుంచే నవరత్నాలు అమలుకు స్వీకారం...
ఆ ఇంటిని చంద్రబాబు ఖాళీ చేయాల్సిందే
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి చంద్రబాబు ఇంటి పై తన గళం వినిపించారు. సిఆర్డీఏ అధికారుల నోటీసులపై ఇప్పటికైనా స్పందించాలని, అక్రమంగా నిర్మించిన ఇంటిలో ఉంటున్నందుకు బాధ్యత వహించి, వెంటనే...
పింక్ తెలుగు రీమేక్ లో నందమూరి బాలకృష్ణ ?
హిందీ లో ఘన విజయం సాధించిన పింక్ మూవీ ని తెలుగు లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి, తెలుగు చిత్రనిర్మాతలు కూడా ఎప్పటినుంచో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి వేగంగా అడుగులు...
రెవిన్యూ, అర్బన్,రూరల్ పాలసీలలో కొత్త మార్పులకు ఆదేశించిన సీఎం కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర సరికొత్త అర్బన్ పాలసీ రూపకల్పన పై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు త్వరితగతిన, పారదర్శకముగా సేవలందించడానికి కొత్తగా రెవిన్యూ, అర్బన్,రూరల్...
పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం?
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 5 న 2019-2020 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రకటించారు. ఈ బడ్జెట్ ప్రకటన అనంతరం, భారతదేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోల్ లీటరుకు 2.45...
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం?
కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు మళ్ళి వేడెక్కాయి, జెడిఎస్- కాంగ్రెస్ లతో ఏర్పడ్డ సంకీర్ణ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటూ సాగుతున్న తరుణంలో మళ్ళీ నేతల రాజీనామాలతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. భారత జాతీయ...
ఇడుపులపాయలో వైఎస్ఆర్ కి జగన్ నివాళి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు , దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 70 వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. జగన్...
ప్రకాశం జిల్లాలో చంద్రబాబు ఓదార్పుయాత్ర
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. చీరాల నియోజకవర్గంలోని రుద్రమాంబపురం గ్రామంలో టిడిపి కార్యకర్త బి.పద్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు,7.5 లక్షల ఆర్థిక సహాయం...
తెలంగాణ పై మోడీ వివక్ష చూపిస్తున్నాడు
మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ రోజు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై స్పందించారు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన దగ్గరనుండి, మోడీ ప్రభుత్వం ఆరు...
గ్రామ సచివాలయ ఉద్యోగాల పై సీఎం జగన్ సూచనలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఇందులో గ్రామ సచివాలయాలు ఏర్పాటు, అందుకు సంబందించిన ఉద్యోగాల గురించి కీలక సూచనలు చేసారు....












































