Tag: Andhra Pradesh
కృష్ణా జిల్లా ఘోర రోడ్డు ప్రమాదంలో 12 కి చేరిన మృతుల సంఖ్య, సీఎం...
కృష్ణా జిల్లాలో జూన్ 17, బుధవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్ను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో 15 మందికిపైగా...
ఏపీలో కొత్తగా 351 మందికి కరోనా నిర్ధారణ, 7 వేలు దాటిన మొత్తం కేసులు
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 351 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 275 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు...
రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ బడ్జెట్ 2020-21
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 16, మంగళవారం ఉదయం ప్రారంభంకాగా, ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి శాసనసభలో వరుసగా రెండో సారి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రూ.2,24,789.18 కోట్ల అంచనా...
ఏపీలో కొత్తగా 264 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 264 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 193 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 44, విదేశాల నుంచి వచ్చిన వారు...
ఏపీ బడ్జెట్ 2020-21 హైలైట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 16, మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 16, మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయినా వెంటనే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. సమావేశాలకు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు రద్దు చేయాలి – పవన్ కళ్యాణ్ డిమాండ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా పదోతరగతి పరీక్షలు రద్దు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు....
ఏపీలో ఎమ్మెల్సీ భర్తీకి షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం భర్తీ చేసేందుకు జూన్ 15, సోమవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్య వరప్రసాద్ పదవీకాలం మార్చ్...
ఏపీలో కొత్తగా 304 మందికి కరోనా నిర్ధారణ, 86 కి చేరిన మృతులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 304 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 246 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 52, విదేశాల నుంచి వచ్చిన వారు...
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఏపీ గ్రీన్ సిగ్నల్, ముందుగా కర్ణాటకకు…
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందుగా ఏపీ నుంచి కర్ణాటకకు బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా తొలుత పరిమిత సంఖ్యలో బస్సులు...












































