Tag: Andhra Pradesh
ఏపీలో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు, 59 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు రోజురోజుకి క్రమంగా పెరుగుతున్నాయి. మే 28, గురువారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2841 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
ఏపీలో కొత్తగా 68 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మే 27, బుధవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2787 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
49 మందికి నోటీసుల జారీచేసిన ఏపీ హైకోర్టు
వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 49 మందికి నోటీసుల జారీ చేసింది. ఇటీవల డాక్టర్ సుధాకర్ కేసుతో సహా పలు ఇతర అంశాల తీర్పులపై కొంతమంది న్యాయమూర్తులను ఉద్దేశపూర్వకంగా కించపరిచారంటూ లక్ష్మీనారాయణ...
ఏపీలో వస్త్ర, బంగారం, చెప్పుల దుకాణాలకు అనుమతి, నో ట్రయల్స్
దేశవ్యాప్తంగా మే 31 వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం నాలుగో విడత లాక్డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం గణనీయమైన సడలింపులు ఇచ్చింది. ఈ...
ఏపీలో వస్త్ర దుకాణాలకు అనుమతి, కానీ ట్రయల్ రూమ్స్ మూసేయాలని ఆదేశాలు
దేశవ్యాప్తంగా మే 31 వ తేదీ వరకు విధించిన నాలుగో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గణనీయమైన సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే...
వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటన: సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎల్.జి.పాలిమర్స్
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి స్టెరైన్ గ్యాస్ లీకేజ్ వలన తీవ్ర అస్వస్థతకు గురై 12 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 500 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురైన సంగతి...
ఏపీలో దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం, ఎయిర్పోర్ట్లలో ప్రత్యేక ఏర్పాట్లు
మే 25, సోమవారం నుంచి దేశంలో పలు రాష్ట్రాల మధ్య విమాన రాకపోకలు మొదలయిన సంగతి తెలిసిందే. కాగా ఏపీలో దేశీయ విమాన సర్వీసులు మంగళవారం నుంచి ప్రారంభం అయ్యాయి. లాక్డౌన్ కారణంగా...
ఏపీలో కొత్తగా 48 మందికి కరోనా పాజిటివ్, 57 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మే 26, మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2719 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
ఏడాదిలోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం, “మన పాలన- మీ సూచన” సదస్సులో సీఎం...
గత ఏడాది కాలంగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, భవిష్యత్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు...
ఏపీకి చేరుకున్న చంద్రబాబు, విశాఖ పర్యటన వాయిదా
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లాక్డౌన్ కారణంగా గతకొన్ని రోజులుగా తన కుటుంబంతో హైదరాబాద్లోనే ఉండిపోయిన సంగతి తెల్సిందే. కాగా ఆయన ఈ రోజు హైదరాబాద్ నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి...










































