Tag: Andhra Pradesh
స్కూల్స్ ప్రారంభం రోజే “జగనన్న విద్యా కానుక”, 39.70 లక్షల విద్యార్థులకు 7 రకాల...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి "జగనన్న విద్యా కానుక" పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా 2020–21 విద్యా...
ఏపీలో 2671, తెలంగాణలో 1854 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉంది. మే 25, సోమవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2671 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
కరోనా పరీక్షల్లో ఏపీ రికార్డ్ ..3 లక్షలకు పైగా కరోనా వైద్య పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం మరో రికార్డు సృష్టించింది. ఇప్పటిదాకా 3 లక్షలకు పైగా...
కరోనా నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 24, ఆదివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2627 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఏపీ...
లాక్డౌన్ లో పట్టుబడ్డ వాహనాలు తిరిగి తీసుకెళ్లొచ్చు – ఏపీ డీజీపీ సవాంగ్
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేసి, వాహనాలను...
ఏపీలో ఏ జిల్లాకైనా వెళ్లొచ్చు, నిబంధనలు పాటించాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల మధ్య ఇప్పటివరకు ఉన్న ప్రయాణ ఆంక్షలను పోలీసులు సడలించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏ జిల్లాకు వెళ్లాలన్నా కూడా పోలీసుల నుంచి అనుమతి(ఈ-పాస్) ఉంటేనే...
లాక్డౌన్ సమయంలో పట్టుబడ్డ వాహనాలు తిరిగి తీసుకెళ్లొచ్చు – ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ లో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ...
ఏపీలో 2561, తెలంగాణలో 1761 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మే 23, శనివారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2561 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
ఏపీలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు నేటి నుంచి పాస్ అక్కర్లేదు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు జిల్లాల మధ్య ఉన్న ప్రయాణ ఆంక్షలను పోలీసులు సడలించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏ జిల్లాకు వెళ్లాలన్నా కూడా పోలీసుల నుంచి అనుమతి, మరియు...
డాక్టర్ సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణ, హైకోర్టు ఆదేశాలు
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో ఆనస్థీషియా (మత్తు) వైద్య నిపుణుడుగా పనిచేసిన డాక్టర్ కె.సుధాకర్ ఘటనపై మే 22, శుక్రవారం నాడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్...











































