Tag: CM Revanth Reddy Latest News
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ఏఐసీసీ దృష్టి.. మీనాక్షి నటరాజన్ పర్యటనకు ప్రాధాన్యత
హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తున్న ఈ వివాదంపై ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)...
హెచ్సీయూ భూ వివాదంపై మంత్రుల కమిటీ..
తెలంగాణలో వివాదం రేపిన కంచ గచ్చిబౌలిలోని భూములపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిద్దుబాటు మొదలైంది. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిపి..ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీజీ ప్రభుత్వం...
HCU Land Controversy: బీఆర్ఎస్ ఐటీ సెల్పై నకిలీ వీడియోల కేసు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) భూముల వివాదంపై విద్యార్థులు నిర్వహించిన నిరసనల నేపథ్యంలో బీఆర్ఎస్ ఐటీ సెల్పై నకిలీ వీడియోలు వైరల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్...
కంచ గచ్చిబౌలి భూముల కేసు విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?
తెలంగాణ హైకోర్టు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై విచారణను వాయిదా వేసింది. ఈ భూముల విషయంలో వట ఫౌండేషన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) విద్యార్థులు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. ఈ...
తెలంగాణ సీఎంకు రేణూ దేశాయ్ స్పెషల్ రిక్వెస్ట్
హెచ్సీయూ భూవివాదం రోజురోజుకీ ముదురుతోంది.ఓవైపు విద్యార్థులు తమ యూనివర్సిటీ భూమిని అన్యాక్రాంతం చేయొద్దని నిరసనలు చేస్తుంటూ మరోవైపు రాజకీయ నేతలు ఎంటర్ అయి వీరికి మద్దతునిస్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున చెట్లని నరికేస్తూ..వణ్యప్రాణులు,...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం: విద్యార్థుల ఆందోళన ఉద్ధృతం, పోలీసుల లాఠీచార్జ్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (HCU) భూ వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. యూనివర్సిటీ ఈస్ట్ క్యాంపస్ ప్రాంతంలో భూమిని పరిరక్షించాలనే ఉద్దేశంతో విద్యార్థి సంఘాలు, ఫ్యాకల్టీ సభ్యులు ర్యాలీ చేపట్టారు. అయితే, పోలీసులు వారిని...
జనవరి 26 నుంచి నాలుగు పథకాలు: సీఎం రేవంత్ కలెక్టర్లకు కీలక ఆదేశాలు!
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశం ఉత్కంఠ రేపుతోంది. ఈ సమావేశంలో ముఖ్యమైన పథకాలు, ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ...
ప్రధాని మోడీకి కౌంటర్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యాఖ్యలకు ఘాటు రిప్లై ఇచ్చారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ కాంగ్రెస్ పార్టీ బూటకపు వాగ్దానాల పట్ల ప్రజలు అప్రమత్తంగా...
అప్పుల ఊబిలో తెలంగాణ ప్రజానీకం…
జాతీయ శాంపుల్ సర్వే సంస్థ (NSSO) నివేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతులకు సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి. జాతీయ స్థాయిలో 8758 గ్రామాలు, 6540 పట్టణాల్లోని 3.02 లక్షల కుటుంబాలపై...
ఈ నెల 6 నుంచి ఒంటి పూట బడులు…
తెలంగాణలో నవంబర్ 6వ తేదీ నుంచి కుల గణన సర్వే ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ బాధ్యతను ప్లానింగ్ డిపార్ట్మెంట్కు అప్పగించింది. మూడు వారాల పాటు...











































