Tag: CM Revanth Reddy
ఈ నెల 6 నుంచి ఒంటి పూట బడులు…
తెలంగాణలో నవంబర్ 6వ తేదీ నుంచి కుల గణన సర్వే ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ బాధ్యతను ప్లానింగ్ డిపార్ట్మెంట్కు అప్పగించింది. మూడు వారాల పాటు...
నేను ఫుట్బాల్ ప్లేయర్ను… గేమ్ ప్లాన్పై నాకు పూర్తి స్పష్టత ఉంది: సీఎం రేవంత్...
ముఖ్యమంత్రి కావాలనే తన కల నెరవేరిందని, అంతకుమించిన పెద్ద కలలు మాత్రం తనకు లేవన్నారు సీఎం రేవంత్ రెడ్డి.హైదరాబాద్ లోని మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి...
రేవంత్ రెడ్డి కంటే చంద్రబాబే నయం:మందకృష్ణ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కంటే.. ఏపీ సీఎం చంద్రబాబే చాలా బెటర్ అన్నారు మందకృష్ణ. చేయూత పించన్ దారులను రేవంత్ ప్రభుత్వం నట్టేట ముంచిందని విమర్శించారు మందకృష్ణ మాదిగ. ఎన్నికలకు ముందు...
రేపు రమ్మంటావా.. ఎల్లుండి రమ్మంటావా..సీఎం రేవంత్ కి హరీష్ రావు సవాల్
మూసీ నది ప్రక్షాళన కేంద్రంగా తెలంగాణలో రాజకీయ విమర్శలు హీటెక్కుతున్నాయి. గురువారం సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ వేశారు. ఎప్పటికీ మూసీ చుట్టూ ప్రజలు రోగాలతో బతకాలా...
ఫాక్స్ కాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం..
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లోని కాన్ కంపెనీని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. తెలంగాణలో మరిన్ని...
రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్..!
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉండగా, దీనికి సంబంధించిన ప్రక్రియను ఇంకా ప్రారంభించలేదని...
హైదరాబాదీలకు గుడ్ న్యూస్… మెట్రో రైల్ రెండో దశ పనులకు గ్రీన్ సిగ్నల్
మెట్రో ట్రైన్ రెండో దశ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మొత్తం 116.2 కి.మీటర్లలో మెట్రో రెండో దశ నిర్మాణం జరగనుంది. 32,237 కోట్ల రూపాయల అంచనా...
అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు
ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షించడానికి చెరువుల దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, హైదరాబాద్ మెట్రోపై సీఎం రేవంత్రెడ్డి...
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి హైకోర్టులో ఊరట
దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించారని హైడ్రా జారీ చేసిన నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని బాధితుల అభ్యంతరాలను పరిగణనలోకి...
హైడ్రాకు ఇకపై పూర్తి స్వేచ్ఛ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన .. సెప్టెంబర్ 20న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్...










































