Tag: Presidential Elections 2022
తెలంగాణ: రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్.. మొదటి ఓటు వేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సోమవారం ఆరంభమైంది. ఈ మేరకు శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మొదటి ఓటుహక్కు వినియోగించుకున్నారు....
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది. రాష్ట్ర శాసనసభ కార్యాలయం మొదటి అంతస్థులో...
పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల్లో ప్రారంభమైన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ
దేశ 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పార్లమెంట్ ప్రాంగణంలో పాటుగా అన్ని రాష్ట్రాల శాసన సభల్లో మరియు శాసన సభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోమవారం ఉదయం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ...
ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటం కాదు, రెండు సిద్ధాంతాల మధ్య పోరు మాత్రమే...
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ జలవిహార్లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన మద్దతు సభలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి...
జూలై 2న హైదరాబాద్ కు రానున్న యశ్వంత్ సిన్హా, ఘన స్వాగతం పలుకనున్న టీఆర్ఎస్
దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జులై 2వ తేదీన యశ్వంత్...
రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ వేసిన ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము, హాజరైన ప్రధాని మోదీ
ఎన్డీయే కూటమి అభ్యర్థి 'ద్రౌపది ముర్ము' నేడు రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం పార్లమెంట్లో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీకి చెందిన అగ్రనేతలు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా...
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశా గిరిజన నేత ‘ద్రౌపది ముర్ము’.. ప్రకటించిన బీజేపీ
నిన్న ఒక్కరోజే దేశంలో రెండు ఆసక్తికర పరిణామాలు జరిగాయి. వచ్చే నెలలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికలలో తమ అభ్యర్థులుగా అధికార బీజేపీ, ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించటం విశేషం. అయితే ముందుగా...
టీఎంసీ మద్దతు లేకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించలేదు – పశ్చిమ బెంగాల్...
ఐదు రాష్ట్రాల ఫలితాలను చూసి మురిసిపోవద్దని, తమ పార్టీ మద్దతు లేకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధించలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి...













































