Tag: Prime Minister Of India Narendra Modi
కామన్ వెల్త్ గేమ్స్-2022: భారత్ నుంచి వెళ్లే అథ్లెట్స్ బృందంతో జూలై 20న మాట్లాడనున్న...
ఇంగ్లాండ్ లోని బర్మింగ్హామ్ వేదికగా జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు కామన్ వెల్త్ గేమ్స్-2022 జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ గేమ్స్ కు భారత్ నుంచి వెళ్లే...
దేశంలో ఉచిత పథకాలపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు.. స్పందించిన ఢిల్లీ సీఎం అరవింద్...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'ఉచిత హామీలు' వ్యాఖ్యలపై స్పందించారు. శనివారం బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘మన దేశంలో 'రేవ్డి'లు (ఉచిత హామీలు)...
రూ.14850 కోట్లతో నిర్మించిన “బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే” ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా యూపీలోని జలౌన్ జిల్లా ఓరై తహసిల్లోని కైతేరి గ్రామంలో “బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే” ను ప్రధాని...
జూలై 16న ఉత్తర్ ప్రదేశ్ లో ప్రధాని మోదీ పర్యటన, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 16, శనివారం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా యూపీలోని జలౌన్ జిల్లా ఒరై తహసిల్లోని కైతేరి గ్రామంలో శనివారం ఉదయం 11:30 గంటలకు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉగ్రవాదుల కుట్రను ఛేదించిన బీహార్ పోలీసులు, ఇద్దరు నిందితుల అరెస్ట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని ఆయనను హత్య చేసేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు ఛేదించారు. ఈ మేరకు బీహార్ పోలీసులు గురువారం ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. జులై...
డియోఘర్ ఎయిర్ పోర్ట్ ప్రారంభించిన ప్రధాని మోదీ, 16,800 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (జూలై 12, మంగళవారం) జార్ఖండ్ రాష్ట్రంలోని డియోఘర్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ డియోఘర్ విమానాశ్రయం సహా రూ.16,800 కోట్ల కంటే ఎక్కువ...
నూతన పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం న్యూఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనం పైకప్పు పై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ నూతన పార్లమెంటు పైకప్పుపై జాతీయ...
జూలై 12న డియోఘర్, పాట్నా నగరాల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 12, మంగళవారం జార్ఖండ్ రాష్ట్రంలోని డియోఘర్ మరియు బీహార్ రాష్ట్రంలోని పాట్నా నగరాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 1:15 గంటలకు ప్రధాని...
వారణాసిలో అక్షయపాత్ర మిడ్-డే మీల్ కిచెన్ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వారణాసిలో అక్షయపాత్ర మధ్యాహ్న భోజన వంటశాల (మిడ్-డే మీల్ కిచెన్)ను ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) రెండోసారి...
జూలై 7న వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన, అక్షయపాత్ర మిడ్ డే మీల్ కిచెన్...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 7, గురువారం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వారణాసిలోని ఎల్టి కళాశాలలో దాదాపు లక్ష మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని...














































