Monthly Archives: October 2021
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 218 కరోనా కేసులు, రికవరీ రేటు 98.75 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 218 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 5, మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,66,971...
అక్టోబర్ 7న ఒంగోలులో వైఎస్ఆర్ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 7, గురువారం నాడు ఒంగోలులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “వైఎస్ఆర్ ఆసరా” రెండో విడత...
తలసరి విద్యుత్ వినియోగవృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానం : మంత్రి జగదీష్ రెడ్డి
తలసరి విద్యుత్ వినియోగవృద్ధి రేటులో తెలంగాణ యావత్ భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతనే కారణమని...
ఏపీలో కరోనా: కొత్తగా 671 పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 41,523 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 671...
మహోన్నతమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు – డాక్టర్ జాన్ వెస్లీ సందేశం
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
భద్రకాళి దేవీ శరన్నవరాత్ర మహోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
అక్టోబర్ 7వ తేదీ నుంచి అక్టోబర్ 16 తేదీ వరకు వరంగల్ నగరంలో జరిగే భద్రకాళి దేవీ శరన్నవరాత్ర (దసరా) మహోత్సవాల పోస్టర్ ను మంగళవారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు....
నాలుగు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 14 వరకు నాలుగు రోజుల పాటుగా కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో పలు మండలాల్లో చంద్రబాబు...
దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 18,346 పాజిటివ్ కేసులు, 263 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,38,53,048 కు చేరుకోగా, మరణాల...
తెలంగాణలో అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 17 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు అక్టోబర్ 6, బుధవారం నుంచి అక్టోబర్ 17, ఆదివారం వరకు దసరా సెలవులను ప్రకటించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రకటన చేసింది. పాఠశాలలు తిరిగి అక్టోబర్ 18వ...
టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం, దసరాకు 4045 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్రంలో దసరా పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు టీఎస్ఆర్టీసీ సిద్దమయింది. హైదరాబాద్ నగరం నుండి అక్టోబర్ 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు. దసరాకు...















































