Monthly Archives: October 2021
టీఎస్ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు, సూచనలు స్వీకరణ : ఎండీ వీసీ సజ్జనార్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల...
రాష్ట్రంలో ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్ ఉండేలా చూడాలి, శాంతి భద్రతలపై సీఎం జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో లా అండ్ ఆర్డర్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత,...
తెలంగాణలో ఉన్న ప్రకృతి సౌందర్యాలను కాపాడుకుంటాం: సీఎం కేసీఆర్
తెలంగాణ శాసనసభలో సోమవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు, అభివృద్ధిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడారు. తెలంగాణ ఉజ్వలమైన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలతో పాటుగా గొప్ప కళలతో కూడుకున్న ప్రాంతమని...
దేశంలో కొత్తగా 20799 కరోనా కేసులు, 26718 రికవరీలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. 200 రోజుల తర్వాత యాక్టీవ్ కరోనా కేసులు(2,64,458) కనిష్ఠానికి చేరుకున్నాయి. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 2.10 శాతంగా నమోదవగా, గత 35...
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 89.89 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసుల వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది....
బద్వేలు ఉపఎన్నికపై టీడీపీ కీలక నిర్ణయం, పోటీ చేయడంలేదని ప్రకటన
ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా...
మత్తు వదలరా సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు,...
లఖీమ్పూర్ ఖేరీలో రైతుల ఆందోళన హింసాత్మకం, నలుగురు రైతులు సహా 9 మంది మృతి
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని లఖీమ్పూర్ ఖేరీ జిల్లాలో ఆదివారం నాడు రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా...
కేరళలో 24 గంటల్లో 12297 కరోనా పాజిటివ్ కేసులు, 74 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...
హుజూరాబాద్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను ఖరారు చేస్తూ బీజేపీ అధికారికంగా ప్రకటన
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అక్టోబర్ 30న జరగనుంది. ఈ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను ఖరారు చేస్తూ బీజేపీ...














































