తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులే సంస్థకు నిధి అని, ఆర్టీసీ అభివృద్ధికి సూచనలను స్వీకరించడానికి, మునుపెన్నడూ లేనివిధంగా టీఎస్ఆర్టీసీ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తనే స్వయంగా పరిశీలించి వాటిని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అందుకే ఆర్టీసీని పరిరక్షించడంలో ప్రతి ప్రయాణికుడు తమ వంతుగా ఏమైనా వచ్చిన సలహాలు, సూచనలు, ఫిర్యాదులు, ప్రయాణికుల ప్రయోజనాల కోసం అభిప్రాయాలను [email protected] ద్వారా తెలియజేసి సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పిలుపునిచ్చారు. అదేవిధంగా @tsrtcmdoffice ట్విట్టర్ అకౌంట్ అనుసరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
Press Note in the Regard of any suggestions feedback or Grievances. Public can reach us on Social Media & also can write a email to [email protected] (Customers are our Gods They are the Revenue Generators of @TSRTCHQ @KTRTRS @puvvada_ajay @DeccanChronicle @THHyderabad pic.twitter.com/zkRlmowFFO
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) October 3, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ