Monthly Archives: October 2021
పునీత్ రాజ్ కుమార్ మరణం, భావోద్వేగానికి గురైన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్
ప్రముఖ కన్నడ హీరో, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ హఠాత్మరణంతో కన్నడ సినీపరిశ్రమ సహా ఇతర సినీ పరిశ్రమ...
దేశంలో కరోనా రికవరీ రేటు 98.19 శాతం, మరణాల రేటు 1.34 శాతం
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. మార్చి, 2020 తర్వాత కరోనా రికవరీ రేటు గరిష్ఠానికి (98.19%) చేరుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా,...
తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు, పోస్టింగ్స్
తెలంగాణ రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ జరిగింది. మొత్తం 15 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో...
నవంబర్ 30 వరకు అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం నుంచి అమల్లో ఉన్న అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ...
బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నిక: సాయంత్రం 5 గంటల వరకు 59.58 శాతం పోలింగ్
బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. బద్వేలు నియోజకవర్గపరిధిలోని 7 మండలాల్లో మొత్తం 281 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు 59.58 శాతం పోలింగ్...
హుజూరాబాద్ ఉపఎన్నిక : సాయంత్రం 5 గంటల వరకు 76.26 శాతం పోలింగ్
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల్లో మొత్తం 306 కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు...
కేరళలో కొత్తగా 7722 కరోనా కేసులు, 86 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో ఎక్కువగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 174 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 174 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్టోబర్ 29, శుక్రవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,71,174 కి చేరింది. కొత్తగా...
హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ రేపే, అన్ని ఏర్పాట్లు సిద్ధం
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రేపు జరగనున్న (అక్టోబర్ 30) ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. హుజురాబాద్...
దేశ భూ పరిపాలనా రంగంలోనే పాలనాపరమైన అతిపెద్ద సంస్కరణ ధరణి : సీఎస్ సోమేశ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రాష్ట్ర పాలనా రంగంలో వచ్చిన అతిపెద్ద సంస్కరణ ధరణి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ధరణి కార్యక్రమం ప్రారంభించి ఒక సంవత్సరం...









































