Monthly Archives: October 2021
ఏపీలో 481 కరోనా కేసులు నమోదు, జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 481 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 29, గురువారం ఉదయం 10 గంటల...
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం రాత్రి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రజనీ ఆరోగ్యంపై అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవగా, జనరల్ చెకప్ కోసమే...
ఏపీ మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతలు భేటీ
తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సినీ నిర్మాతల మధ్య ఇటీవల పలుమార్లు సమావేశం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం కూడా పలువురు తెలుగు సినీ నిర్మాతలు సచివాలయంలో...
దేశంలో 14348 కరోనా పాజిటివ్ కేసులు, 805 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 124 రోజులుగా 50 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 14,348 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
జీ-20 సమ్మిట్ లో పాల్గొనేందుకు రోమ్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలో పర్యటిస్తున్నారు. గురువారం రాత్రి న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం రోమ్ చేరుకున్నారు. 16వ జీ-20 సమ్మిట్ మరియు కాప్-26 ప్రపంచ నాయకుల సదస్సులో...
దేశంలో కరోనా ఆంక్షలును మళ్లీ పొడిగించిన కేంద్రం
దేశంలో కోవిడ్ మహమ్మారిపై నిఘా, నియంత్రణ మరియు జాగ్రత్త కోసం సెప్టెంబర్ 28, 2021 నుంచి అమల్లో ఉన్న ఆంక్షలు/నిబంధనలను నవంబర్ 30, 2021 వరకు పొడిగిస్తునట్టు కేంద్ర హోమ్ శాఖ వెల్లడించింది....
ఫేస్బుక్ కంపెనీ పేరును “మెటా”గా మారుస్తూ నిర్ణయం
దిగ్గజ సోషల్ మీడియా కంపెనీ ఫేస్బుక్ పేరు మారింది. ఫేస్బుక్ కంపెనీ పేరు "మెటా"గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ గురువారం నాడు కంపెనీ కనెక్ట్ ఈవెంట్లో కంపెనీ...
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కన్నుమూత
ప్రముఖ కన్నడ హీరో, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. ఆయన వయసు 46 సంవత్సరాలు. శుక్రవారం ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయన తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ఆయన్ను కుటుంబసభ్యులు...
కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు గుండెపోటు, ఆసుపత్రిలో చేరిక
కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయన గుండెపోటుకు గురయ్యినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన్ను కుటుంబసభ్యులు వెంటనే బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు....
న్యాయస్థానం టూ దేవస్థానం మహా పాదయాత్రకు అనుమతి లేదు : డీజీపీ
రాజధాని అమరావతి రైతులు నవంబర్ 1వ తేదీనుంచి "న్యాయస్థానం టూ దేవస్థానం" పేరుతో మహా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మహా పాదయాత్రను నవంబర్ 1న తుళ్ళూరు గ్రామంలో ప్రారంభించి...











































