Monthly Archives: October 2021
రేపటి నుంచి కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్టోబర్ 29 నుంచి తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. రెండు రోజుల ఈ పర్యటనలో భాగంగా 29వ తేదీన కుప్పంలో జరిగే బహిరంగసభలో చంద్రబాబు...
నవంబరు 7 నుండి పాపికొండలు బోటు విహార యాత్ర – మంత్రి అవంతి శ్రీనివాస్
పాపికొండల్లో నవంబరు 7వ తేదీ నుండి పర్యాటక బోటు విహార కార్యక్రమాలను ప్రారంభించనున్నట్టు ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. బుధవారం సచివాలయంలోని మూడవ బ్లాకులో బోటు ఆపరేటర్లతో...
మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు కోసం 11 మందిని ప్రతిపాదించిన సెలక్షన్ కమిటీ
జాతీయ క్రీడా పురస్కారాలు-2021 లో భాగంగా మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచర్య, ధ్యాన్ చంద్ సహా పలు అవార్డుల కోసం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ...
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ కానున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ కానున్నారు. గురువారం సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ను సీఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలువనున్నారు....
సీఎం జగన్ అధ్యక్షతన నేడే ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి సీఎం వైఎస్ జగన్ కీలక...
తెలంగాణలో కరోనా: కొత్తగా 186 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 186 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అక్టోబర్ 27, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
వాసాలమర్రి గ్రామంలో దళితబందు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేసిన మంత్రి జగదీష్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే దళితబందు పథకమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన రోజునే దళిత తెలంగాణ, హరిత తెలంగాణ, కోటి...
ఏపీలో కొత్తగా 567 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, 8 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 567 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్టోబర్ 27, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,64,854 కు చేరింది....
విద్యార్థులు సవాళ్లను ఎదుర్కొని శక్తివంతంగా మారాలి, ఓయూ 81వ స్నాతకోత్సవంలో గవర్నర్
విద్యార్థులు మరియు స్కాలర్స్ ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. దేశంలో మార్పులు మరియు సర్వతోముఖ ప్రగతికి ఆవిష్కరణలు కీలకమని, స్వావలంబన భారతదేశం యొక్క లక్ష్యాన్ని సాధించడానికి...
హుజూరాబాద్ ఉపఎన్నిక : నేటితో ముగియనున్న ప్రచార గడువు
తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచార గడువు ఈ రోజు (అక్టోబర్ 27, బుధవారం) సాయంత్రం 7 గంటలతో ముగియనుంది. సాధారణంగా...













































