Monthly Archives: October 2021
రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీని కలిసిన సూపర్స్టార్ రజనీకాంత్
ప్రముఖ అగ్ర కథానాయకుడు, సూపర్స్టార్ రజనీకాంత్ ఇటీవలే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో ఉన్న ఆయన బుధవారం నాడు తన సతీమణితో కలిసి రాష్ట్రపతి రామ్...
ఫ్రాన్స్ కు బయల్దేరివెళ్లిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బృందం
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లోని ఫ్రెంచ్ సెనేట్లో అక్టోబర్ 29న జరగనున్న ‘యాంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరమ్’లో ప్రసంగించేందుకు తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావును ఫ్రెంచ్ ప్రభుత్వం...
ఇంకా పాపము చేస్తున్నావా? – Raja Faith Ministries
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
కేరళలో ఒకేరోజులో 9445 కరోనా పాజిటివ్ కేసులు, 93 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 9,445 కరోనా కేసులు, 93 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 49,38,603...
దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 13,451 పాజిటివ్ కేసులు, 585 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,42,15,653 కు చేరుకోగా, మరణాల...
వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర, పాల్గొన్న యాంకర్ శ్యామల దంపతులు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో అక్టోబరు 20వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఎనిమిదో రోజుకు...
రేషన్ డీలర్లు బంద్ చేస్తే పంపిణీ ఆగిపోదు – ఏపీ పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ సమస్యలు విషయంలో రేషన్ డీలర్ల సంఘం పోరుబాట పట్టనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు...
కోవిడ్ వాక్సిన్ పంపిణీలో 100 శాతం లక్ష్యాన్ని సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలి: సీఎస్
రాష్ట్రంలో కోవిడ్ వాక్సిన్ పంపిణీలో వంద శాతం లక్ష్యాన్ని సాధించేందుకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్ వాక్సినేషన్ పై...
కోవిడ్ వ్యాక్సినేషన్ వేగం పెంచడంపై రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య మంత్రి సమావేశం
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం మధ్యాహ్నం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో అక్టోబర్ 21, 2021 నాటికీ 100 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్...
కేరళలో కరోనా : కొత్తగా 7163 పాజిటివ్ కేసులు, 90 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో ఎక్కువగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...











































