Monthly Archives: October 2021
ఒకే రోజు మూడు పథకాలు ద్వారా రైతులకు రూ.2190 కోట్లు లబ్ది: సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకం కింద రూ.2,052 కోట్ల నిధులు విడుదల చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద...
అక్టోబర్ 31న విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి సభ, పాల్గొననున్న జనసేనాని పవన్ కళ్యాణ్
అక్టోబర్ 31వ తేదీన స్టీల్ ప్లాంట్ దగ్గర జరగనున్న విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన...
కేరళలో కరోనా: కొత్తగా 6664 పాజిటివ్ కేసులు, 53 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 61,202 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 6,664 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
దేశంలో కరోనా రికవరీ రేటు 98.18 శాతం, మరణాల రేటు 1.33 శాతం
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. మార్చి, 2020 తర్వాత కరోనా రికవరీ రేటు గరిష్ఠానికి (98.18%) చేరుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 14,306 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి....
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న రజినీకాంత్
67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం సోమవారం నాడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర సమాచార మరియు ప్రసారశాఖ మంత్రి అనురాగ్...
దళిత బంధు పథకాన్ని ఎవ్వరూ ఆపలేరు – సీఎం కేసీఆర్
హైదరాబాద్ లోని మాదాపూర్ హెటెక్స్లో సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ప్లీనరి సమావేశం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి రెండు దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో జరుగుతున్న ఈ ప్లీనరీని...
ఏపీలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ : 5 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 24, ఆదివారం సాయంత్రం 6 గంటల నాటికీ లబ్ధిదారులకు పంపిణీ చేసిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 5 కోట్లు...
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్, 102 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసులు పంపిణీ
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 102 కోట్లు దాటింది. ప్రస్తుతం హెల్త్...
తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో 2020-21 బ్యాచ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పైతరగతికి ప్రమోట్...
ఏపీలో కొత్తగా 295 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 295 కరోనా పాజిటివ్ కేసులు, 7 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 25, సోమవారం ఉదయం 10 గంటల...










































