ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 295 కరోనా పాజిటివ్ కేసులు, 7 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 25, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,63,872 కు, మరణాల సంఖ్య 14,350 కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 560 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,44,692 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,830 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(295):
- తూర్పుగోదావరి – 69
- కృష్ణా – 68
- చిత్తూరు – 40
- గుంటూరు – 31
- విశాఖపట్నం – 22
- ప్రకాశం – 19
- నెల్లూరు – 16
- శ్రీకాకుళం – 13
- కడప – 13
- పశ్చిమగోదావరి – 3
- కర్నూల్ – 1
- అనంతపూర్ – 0
- విజయనగరం – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ