ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 24, ఆదివారం సాయంత్రం 6 గంటల నాటికీ లబ్ధిదారులకు పంపిణీ చేసిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 5 కోట్లు దాటినట్టు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది.
ఏపీలో జిల్లాల వారీగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ వివరాలు :
- తూర్పుగోదావరి : 52,61,856 (పంపిణీ చేసిన కోవిడ్ వ్యాక్సిన్ డోసులు)
- గుంటూరు : 48,85,486
- విశాఖపట్నం : 45,91,279
- కృష్ణా : 45,78,553
- చిత్తూరు : 44,56,810
- పశ్చమగోదావరి : 40,93,916
- అనంతపురం : 40,67,257
- కర్నూలు : 37,11,438
- ప్రకాశం : 35,73,234
- నెల్లూరు : 33,32,131
- కడప : 29,95,589
- శ్రీకాకుళం : 24,56,521
- విజయనగరం : 22,20,178
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ