Home 2021
Yearly Archives: 2021
మంత్రి కేటీఆర్ కు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు నుంచి ఆహ్వానం అందింది. జనవరి 17, 2022 నుంచి జనవరి...
దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 30,256 కేసులు, 295 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,478,419 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,45,133 కి...
పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చరణ్జిత్ సింగ్ చన్నీ
పంజాబ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చన్నీని ఎంపిక చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు చరణ్జిత్ సింగ్ చన్నీ...
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 79.58 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది....
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు కెప్టెన్ గా కూడా తప్పుకుంటున్నా : విరాట్ కోహ్లీ
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత టీ20 కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు భారత క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ఇటీవల సంచలన ప్రకటన...
లైడిటెక్టర్ పరీక్షలకు రేవంత్ సిద్ధమా? వైట్ ఛాలెంజ్ పై మంత్రి కేటీఆర్ స్పందన
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం స్పందించారు. తాను ఏ పరీక్షకు అయినా సిద్ధంగా ఉన్నానని చెప్పారు....
ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవగా, పలు స్థానాల్లో అర్ధరాత్రి వరకు లెక్కింపు కొనసాగింది. కాగా ఎంపీటీసీ,...
కేరళలో ఒకేరోజులో 19653 కరోనా పాజిటివ్ కేసులు, 152 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 19,653 కరోనా కేసులు, 152 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 45,08,466...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 173 కరోనా కేసులు, రికవరీ రేటు 98.65 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 173 కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 19, ఆదివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,63,454 కి...
ఎంపిక ఎలా చేసుకోవాలి? ఎంపిక వలన వచ్చే పరిణామాలేంటి? – Raja Faith Ministries
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...














































