Home 2021
Yearly Archives: 2021
ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కన్నుమూత
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కన్నుమూశారు. సెప్టెంబర్ 21, మంగళవారం తెల్లవారుజామున చెన్నైలోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఈశ్వర్...
దమ్ము, ధైర్యం ఉంటే విజయం మీదే – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “దమ్ము, ధైర్యం” అనే అంశాల గురించి తెలియజేశారు. నిత్యజీవితంలో అనుకున్న గోల్ సాధించడానికి దమ్ము, ధైర్యంతో ముందుకెళితే ఆకాశమే హద్దుగా...
కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 15692 పాజిటివ్ కేసులు, 92 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 89,722 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 15,692 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
పాదయాత్రపై వైఎస్ షర్మిల ప్రకటన, చేవేళ్ల నుంచి అక్టోబరు 20న ప్రారంభం
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం లోటస్ పాండ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తానూ చేపట్టబోయే పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. 'ప్రజా ప్రస్థాన...
సెప్టెంబర్ 24న ఎంపీపీలు, 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరోక్ష పద్ధతిలో జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్మన్, వైస్ ఛైర్మన్, మండల పరిషత్ అధ్యక్షులు(ఎంపీపీ), ఉపాధ్యక్షులు మరియు...
పరిషత్ ఎన్నికల ఫలితాలపై రెండు మూడు రోజుల్లో సంపూర్ణ విశ్లేషణతో స్పందిస్తా : పవన్ కళ్యాణ్
ఏపీలో ఆదివారం నాడు పరిషత్ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన జనసేన అభ్యర్థులకు జనసేన...
నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు
ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను జూలై 19న ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అశ్లీల చిత్రాలను నిర్మించి పలు ఆప్ల ద్వారా వాటిని...
తెలంగాణలో రాష్ట్రంలో కరోనా: కొత్తగా 208 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 208 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో సెప్టెంబర్ 20, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
ఏపీలో కొత్తగా 839 మందికి కరోనా పాజిటివ్, 8 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 839 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో సెప్టెంబర్ 20, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,39,529 కు చేరింది. కొత్తగా...
టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి గోవర్ధన్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మన్ గా సీనియర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నియమిస్తూ ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...















































