Home 2021
Yearly Archives: 2021
మహారాష్ట్రలో కోవిడ్-19 : కొత్తగా 3413 పాజిటివ్ కేసులు, 49 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు 5 వేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 19, ఆదివారం నాడు 3,413 కరోనా...
ఏపీలో కరోనా: కొత్తగా 1337 పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 68,568 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,337...
కన్నుల పండుగగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం, ట్యాంక్బండ్ వద్ద కోలాహలం
హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. గణేష్ నిమజ్జనాలతో ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలలో కోలాహలం నెలకుంది. భక్తులు గణేశుడిని కీర్తించే నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగుతుంది. మరోవైపు నిమజ్జనాల్లో పాల్గొనే ప్రజలంతా...
వేలంపాటలో రూ.18.90 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాల శోభాయాత్ర కొనసాగుతుంది. నిమజ్జనాల సందడితో రహదారులన్నీ జనంతో నిండిపోతున్నాయి. ఇక ప్రతి సంవత్సరం అందరిలోనూ ఆసక్తి కలిగించే బాలాపూర్ లడ్డూ వేలం పాట ఈసారి కూడ అంతే...
దేశంలో కొత్తగా 30773 కరోనా కేసులు, 38945 రికవరీలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజీటివిటీ రేటు (1.97%) గా నమోదవగా, గత 20 రోజులుగా పాజీటివిటీ రేటు 3 శాతం కన్నా తక్కువగానే నమోదవుతుంది....
నేటి నుంచే ఐపీఎల్-2021 రెండో దశ ప్రారంభం, ముంబయి ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ
కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో మిగిలిన మ్యాచులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో నిర్వహించాలని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకున్న...
ఏపీలో కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవగా, ఇప్పటికే పలు జిల్లాల్లోని, పలు స్థానాల్లో ఫలితాలను వెల్లడించారు. కాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ...
నీ జీవితాన్ని స్థిరపరచు దేవుడు – డాక్టర్ జాన్ వెస్లీ సందేశం
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
కేరళలో 24 గంటల్లో 19325 కరోనా పాజిటివ్ కేసులు, 143 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...
తెలంగాణలో కొత్తగా 255 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 255 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 18, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,63,281 కి పెరిగింది. అలాగే...













































