Home 2021
Yearly Archives: 2021
దేశంలో 77032 యాక్టీవ్ కరోనా కేసులు, 579 రోజుల్లో ఇదే తక్కువ
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 7,189 కరోనా కేసులు నమోదవడంతో డిసెంబర్ 25, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
క్రిస్మస్ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు.
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దైవ కుమారుడు జీసస్ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్గా జరుపుకుంటున్నామని, క్రిస్మస్...
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. మానవత్వాన్ని చాటే ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు. క్షమాగుణం, శాంతి, కరుణ, సహనం,...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 162 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 162 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో డిసెంబర్ 24, శుక్రవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,80,413 కి చేరింది. కరోనా...
కోవిడ్ వ్యాక్సినేషన్ లేదా కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమలకు అనుమతి : టీటీడీ
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని తిరుమల తిరుపతి దేవస్థానం...
కేరళలో ఒకేరోజులో 2605 కరోనా పాజిటివ్ కేసులు, 31 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 2,605 కరోనా కేసులు, 31 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
సినిమా టికెట్ల ధరల పెంపుకు అనుమతి, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీరంగానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు చేసింది. కరోనా పరిస్థితుల అనంతరం...
పేదల వైద్యం మీద దేశంలో అతిఎక్కువుగా ఖర్చుపెడుతున్న రాష్ట్రం తెలంగాణనే: మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శుక్రవారం నాడు నగరంలోని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో 100 పడకల ప్రత్యేక వార్డు, ఆక్సిజన్ ప్లాంట్ మరియు 12 పడకల ఐసీయూ...
ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తాం – సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్ధులందరినీ పాస్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి, ప్రకటన చేశారు....
ఏపీలో కొత్తగా 94 మందికి కోవిడ్-19 పాజిటివ్, 4కు చేరిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 29,801 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 94...













































