Home 2021
Yearly Archives: 2021
దశలవారిగా రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు, ఏటా బడ్జెట్ లో కేటాయింపులు: సీఎం కేసీఆర్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల మనోభావాలు, వారి ఆర్థిక అవసరాలు, వారి స్థితిగతులు పరిశీలించడం ద్వారా విజయవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో దళితబంధు పథకాన్ని తెలంగాణ నలుదిక్కుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని...
మంత్రి కేటీఆర్ గద్వాల జిల్లా పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డు ఆవరణలో నిర్మించే 100...
ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి తెలుసుకోండి – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సైంటిస్ట్, ప్రోఫెసర్ "ఆల్బర్ట్ ఐన్స్టీన్" గురించి తెలియజేశారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ సహా పలు అంశాలు గురించి...
కేరళలో ఒకేరోజులో 15058 కరోనా పాజిటివ్ కేసులు, 99 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 15,058 కరోనా కేసులు, 99 మరణాలు...
తెలంగాణకు కేంద్రం నిధులు పదిరెట్లు పెంచాలి – మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి శోభ కరంద్లాజేకు రాష్ట్రానికి నిధుల కేటాయింపు పెంచాలని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా...
రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి : సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం ప్రగతి భవన్ లో వైద్య ఆరోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి కోవిడ్...
సీఎం వైఎస్ జగన్ ను కలిసిన ఏపీ తదుపరి సీఎస్ సమీర్ శర్మ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏపీ తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డాక్టర్ సమీర్ శర్మ సోమవారం నాడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ...
తెలంగాణలో కొత్తగా 315 కరోనా కేసులు, 318 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 315 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెప్టెంబర్ 13, సోమవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,61,866 కి చేరింది. అలాగే...
కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. యూపీఏ ప్రభుత్వంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో...
ఏపీలో గత 24 గంటల్లో 38746 కరోనా పరీక్షలు, 864 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 13, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,30,849 కు...













































