Home 2021
Yearly Archives: 2021
అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ
శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అన్ని క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లుగా మంగళవారం నాడు ట్విట్టర్ లో లసిత్ మలింగ ప్రకటన చేశాడు. యార్కర్లు, వైవిధ్యమైన...
సినిమా టికెట్ల అమ్మకం విషయంలో తప్పుడు ప్రచారం మానుకోండి: మంత్రి పేర్ని నాని
సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకువచ్చే విషయంపై ఏపీ ప్రభుత్వం ఇటీవలే కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల పోర్టల్ అంశంపై ఏపీ...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 336 కరోనా కేసులు, రికవరీ రేటు 98.61 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 336 కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 14, మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,62,202 కి...
ఏపీలో కొత్తగా 1125 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1125 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 14, మంగళవారం ఉదయం 10 గంటల...
కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 15876 పాజిటివ్ కేసులు, 129 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,05,005 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 15,876 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
ఏపీ ఈఏపీ సెట్-2021 : అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈఏపీ సెట్-2021 (ఎంసెట్) ను ఇటీవలే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ఈఏపీసెట్-2021 ఇంజనీరింగ్...
హనుమకొండలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల
నిరుద్యోగ సమస్యపై పోరాటంలో భాగంగా ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా పరిగణించి నిరుద్యోగుల కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరాహారదీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సెప్టెంబర్ 14న...
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ : 75 కోట్లుకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భారత్ మరో కీలకమైన మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య...
దేశంలో కొత్తగా 25404 కరోనా కేసులు, 37127 రికవరీలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజీటివిటీ రేటు (1.78%) గా నమోదవగా, గత 15 రోజులుగా పాజీటివిటీ రేటు 3 శాతం కన్నా తక్కువగానే నమోదవుతుంది....
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఖరారు
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 24, 25 తేదీలలో రెండు రోజుల పాటుగా ప్రధాని మోదీ అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత ప్రధాని మోదీ...












































