Home 2021
Yearly Archives: 2021
అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన హర్భజన్ సింగ్
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లుగా శుక్రవారం నాడు ట్విట్టర్ లో హర్భజన్ సింగ్ ప్రకటన చేశాడు. "అన్ని...
తమిళ సీనియర్ నటుడు వడివేలుకు కరోనా పాజిటివ్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కరోనా కొత్త వైరస్ ఒమిక్రాన్ అన్ని దేశాలలో తన ప్రభావాన్ని చూపుతోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికి వ్యాపిస్తోంది. దీనికి ఎవరూ మినహాయింపు...
అన్నాత్తె మూవీ టీమ్కు గిఫ్ట్స్ ఇచ్చిన రజనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన లేటెస్ట్ మూవీ 'అన్నాత్తె' (పెద్దన్న) తో భారీ విజయం దక్కించుకున్నారు. ఆ సినిమా దర్శకుడు శివకు ఆ మధ్య బంగారు చెయిన్ గిఫ్ట్గా ఇచ్చారు రజనీకాంత్....
నా మాటలు అశ్విన్ ను బాధపెట్టి ఉంటే సంతోషమే – మాజీ కోచ్ రవిశాస్త్రి
టీమ్ఇండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మాటల వలన బాధపడి ఉంటే అందుకు సంతోషమేనని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ ఇండియా 2-1 తేడాతో...
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి: నైట్ కర్ఫ్యూ, ఆంక్షలు బాట పడుతున్న పలు రాష్ట్రాలు
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి మరోసారి ఆందోళనగా మారుతుంది. ఇప్పటివరకు మొత్తం 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 358 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ విస్తరణ, కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో పలు రాష్ట్రాలు...
దేశంలో గత 24 గంటల్లో కోవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 6,650 పాజిటివ్ కేసులు, 374 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,72,626 కు చేరుకోగా, మరణాల సంఖ్య...
దేశంలో 140 కోట్లు దాటిన కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు పంపిణీ
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. వ్యాక్సినేషన్ లో భాగంగా దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 140 కోట్లు దాటింది. ప్రస్తుతం 18 ఏళ్లపైబడిన...
దేశంలో 358కి చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య, ఒక్కరోజే 100కు పైగా కేసులు
దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తుంది. రోజురోజుకి ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దేశంలో గురువారం ఉదయానికి ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 236 ఉండగా,...
కడపలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని రాజపక్సే దంపతులు
శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం తిరుమలకు విచ్చేసి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీలంక ప్రధాని భార్యతో కలిసి శ్రీవారికి పూజలు చేసారు. ఆ తర్వాత వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు....













































