Home 2021
Yearly Archives: 2021
మహారాష్ట్రలో ఒకేరోజులో 4456 కరోనా కేసులు, 183 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం కొత్తగా 4,456 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 64,69,332 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
మల్లేశం సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు,...
అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధం సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధాన్ని మరోసారి...
సెప్టెంబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగ : మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం...
మరో 4 నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో దళితబంధు అమలు, సీఎం కేసీఆర్ నిర్ణయం
దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమంలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లో దళితబంధు పథకాన్ని ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో దళితబంధు...
కేరళలో 24 గంటల్లో 30203 కరోనా పాజిటివ్ కేసులు, 115 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 30,203 కరోనా కేసులు, 115 మరణాలు...
తెలంగాణలో రాష్ట్రంలో కరోనా: కొత్తగా 338 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 338 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆగస్టు 31, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
ఏపీలో కరోనా: కొత్తగా 1115 కరోనా పాజిటివ్ కేసులు, 19 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 52,319 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
మనసుకు ఇంతకంటే గొప్పమందు లేదు – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “మీ కౌన్సెలింగ్ మీరే చేసుకోవచ్చు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో వచ్చే సమస్యలను జఠిలం చేసుకోకుండా,...
దేశంలో కరోనా వ్యాప్తి: కొత్తగా 30941 పాజిటివ్ కేసులు, 350 మరణాలు నమోదు
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 30,941 కరోనా కేసులు నమోదవడంతో ఆగస్టు 31, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...














































