Home 2021
Yearly Archives: 2021
సెప్టెంబర్ 1న తెలంగాణ బీసీ కమీషన్ చైర్మన్, సభ్యుల పదవీబాధ్యతల స్వీకరణ
తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గా వకుళాభరణం కృష్ణ మోహన్ రావును, సభ్యులుగా సీహెఛ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కే.కిషోర్ గౌడ్ లను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు...
క్రికెట్ కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ
టీమిండియా ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లుగా సోమవారం నాడు స్టువర్ట్ బిన్నీ ప్రకటన చేశాడు. 2014, జులైలో ఇంగ్లాండ్ తో జరిగిన...
భారత్ తో నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు ఇదే …
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ ప్రస్తుతానికి 1-1 తో సమమైన సంగతి తెలిసిందే. మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియగా, రెండో టెస్టులో భారత్, మూడో టెస్టులో...
కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 19622 పాజిటివ్ కేసులు, 132 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...
ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా వ్యవహరించాలి, సీఎస్ ఆదేశాలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమిషనర్లు మరియు నీటిపారుదల...
సీఎం కేసీఆర్ మూడురోజుల ఢిల్లీ పర్యటన, వివరాలు ఇవే…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 3 వరకు మూడు రోజుల పాటుగా ఢిల్లీలో పర్యటించనున్నారు. ముందుగా సెప్టెంబర్ 1 మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక...
తెలంగాణలో కొత్తగా 340 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 340 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదవడంతో ఆగస్టు 30, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,57,716 కి,...
పారాలింపిక్స్ లో స్వర్ణ పతక విజేత అవని లేఖరాకు రూ.3 కోట్ల నగదు బహుమతి
టోక్యో పారాలింపిక్స్ లో సోమవారం నాడు భారత్ అథ్లెట్స్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అవని లేఖరా, దేవేంద్ర ఝజారియా, సుందర్ సింగ్ గుర్జార్ పారాలింపిక్ పతక విజేతలుగా...
ఏపీలో కొత్తగా 878 మందికి కరోనా పాజిటివ్, 13 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 878 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆగస్టు 30, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,13,001...
టోక్యో పారాలింపిక్స్: భారత్ ఖాతాలో మరో స్వర్ణం, జావెలిన్ త్రోలో సుమిత్ అంటిల్ ప్రపంచరికార్డు
టోక్యో పారాలింపిక్స్-2020లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్-64 విభాగంలో సుమిత్ అంటిల్ 68.55 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకాన్ని సాధించాడు....














































