Home 2021
Yearly Archives: 2021
కడపలో వైఎస్ఆర్ మెగా ఇండస్ట్రియల్ హబ్ ప్రారంభించిన సీఎం జగన్
కడప జిల్లాలో వైఎస్ఆర్ మెగా ఇండస్ట్రియల్ హబ్ ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. కొప్పర్తి పారిశ్రామిక వాడలో పర్యటించిన జగన్.. ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ను కూడా ప్రారంభించారు. డిక్సన్ పరిశ్రమ కోసం...
రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఆధార్ కార్డుల జారీపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు అందచేయడంతో పాటు ఆధార్ కార్డులను వ్యక్తిగత మొబైల్ నెంబర్ లకు అనుసంధానం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో...
‘రాధేశ్యామ్’ ట్రైలర్ రిలీజ్
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమా ‘రాధేశ్యామ్’ ట్రైలర్ వచ్చేసింది. దీనికోసం ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'సాహో' తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ఇదే కావటంతో ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా...
మేడారం మహాజాతరకు టీఎస్ ఆర్టీసీ సన్నాహాలు
తెలంగాణ ఆర్టీసీ మేడారం మహాజాతర కోసం ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తోంది. వరంగల్ లో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే మేడారం జాతర జరగనుంది. దీని కోసం తెలంగాణ ఆర్టీసీ 3845...
యావత్ రైతాంగానికి జాతీయ రైతుల దినోత్సవ శుభాకాంక్షలు – మంత్రి కేటీఆర్
జాతీయ రైతుల దినోత్సవం (డిసెంబర్ 23) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ యావత్ రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు....
తమిళనాడులో ఒక్కరోజే 33 ఒమిక్రాన్ కేసులు నమోదు
దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటివరకు 16 రాష్ట్రాల్లో మొత్తం 236 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్టు గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా...
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 6960 కరోనా బాధితులు, రికవరీ రేటు 98.40 శాతం
దేశంలో కొత్తగా 7,495 కరోనా పాజిటివ్ కేసులు, 434 మరణాలు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 23, గురువారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 3,47,65,976 కు, మరణాల సంఖ్య...
సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మికులు, ఉద్యోగులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు
తెలంగాణలోని సింగరేణి కాలరీస్ సంస్థ 101వ ఆవిర్భావ వేడుకలను జరుపుకుంటుంది. డిసెంబర్ 23, 1920న ఈ సంస్థకు ‘సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’ నామకరణం జరగడంతో, అప్పటినుంచి అదే తేదీన ప్రతి సంవత్సరం...
కరోనా చికిత్స: ఫైజర్ టాబ్లెట్ పాక్స్లోవిడ్ కు తొలిసారిగా ఆమోదం తెలిపిన అమెరికా
కోవిడ్-19 మహమ్మారి చికిత్సలో మరో కీలక ముందడుగు పడింది. కరోనాపై పోరాటం, నివారణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాక్సిన్స్ ఇప్పటికే అందుబాటులోకి రాగా, తాజాగా కరోనా చికిత్సలో భాగంగా అగ్రరాజ్యం అమెరికా తొలిసారిగా...
వారణాసి పర్యటనలో ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజుల ముందు తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ‘మహాదేవ్’ని స్మరించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. రూ.2,100...















































