Home 2021
Yearly Archives: 2021
ఏ వయసులో విజయం సాధించాలి? : యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో "ఏ వయసులో విజయం సాధించాలి" అనే అంశంపై విశ్లేషణ చేశారు. గెలుపంటే ఒక మనిషి హాయిగా, ఆనందంగా, చాలా సంతృప్తితో, తక్కువ సమస్యలతో,...
పంజాబ్ కోర్టులో పేలిన బాంబు
పంజాబ్ రాష్ట్రం లుథియానాలోని జిల్లా సెషన్స్ కోర్టు పేలుడు శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గురువారం కోర్టు సముదాయంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో నలుగురికి తీవ్ర...
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి – గవర్నర్ తమిళిసై నివాళి
ఈ రోజు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్ నెక్లేస్ రోడ్ లోని పీవీ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. పీవీ...
మయన్మార్లో ఘోర ప్రమాదం – 70 మంది గల్లంతు
మయన్మార్లోని 'జేడ్' మైనింగ్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడడంతో ఒకరు మృతిచెందారు. మరో 70 మంది వరకు గల్లంతయ్యారు. కాచిన్ రాష్ట్రంలోని హ్పకాంత్ అనే ప్రాంతంలో ఈ ప్రమాదం...
ప్రధాని నరేంద్ర మోదీతో ఉపాసన భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో బుధవారం నాడు అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్, ప్రముఖ నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన అగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా భేటి అయ్యారు. ఈ విషయాన్ని ఉపాసన...
నేడు ‘కిసాన్ దివస్’ – చౌదరి చరణ్ సింగ్ జయంతి
భారతదేశ ఐదవ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 23న దేశవ్యాప్తంగా జాతీయ రైతుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతీయ రైతుల సహకారాన్ని గౌరవిస్తూ.. దేశంలో వారి ప్రాముఖ్యతను కీర్తించేందుకు ఈ...
తెలంగాణలో కొత్తగా మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదు, 38కి చేరిన బాధితుల సంఖ్య
తెలంగాణ రాష్ట్రంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా రాష్ట్రంలో మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదయినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసుల్లో ఎట్ రిస్క్...
చిట్లు, కిట్టి పార్టీల సహా పలు ఆర్ధిక మోసాలపై ప్రముఖ న్యాయవాది రమ్య విశ్లేషణ
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన...
కేరళలో కొత్తగా 3205 కరోనా కేసులు, 36 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. అయితే ప్రస్తుతం దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో ఎక్కువగా కేరళ...
ఎవడు సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 118వ పాఠంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో...















































