శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 118వ పాఠంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అర్జున్ నటించిన “ఎవడు” సినిమాపై విశ్లేషణ చేశారు. ఎవడు సినిమా కథ, కథా బీజం, స్క్రీన్ ప్లే, నటుల నటన మరియు దర్శకుడు వంశీ పైడిపల్లి విజన్ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇