Home 2021
Yearly Archives: 2021
ఓటమిని పోస్ట్ మార్టం చేస్తే – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఓటమిని పోస్ట్ మార్టం చేస్తే” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఓటమిని పోస్ట్ మార్టం చేస్తే లోపల భయం, టెన్షన్, అనుమానం, దుఃఖం...
కేరళలో ఒకేరోజులో 2748 కరోనా పాజిటివ్ కేసులు, 33 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 2,748 కరోనా కేసులు, 33 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 52,22,567...
తెలంగాణలో హోంగార్డులకు శుభవార్త, గౌరవ వేతనం పెంపుపై ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పనిచేస్తున్న హోంగార్డుల వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. హోంగార్డుల గౌరవవేతనంపై 30 శాతం పెంచుతూ తాజాగా తెలంగాణ హోంశాఖ ఉత్తర్వులు జారీ...
శీతాకాల విడిదికై హైదరాబాద్ కు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ శీతాకాల విడిదిలో భాగంగా డిసెంబర్ 29 నుండి జనవరి 3వతేది వరకు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్...
ఏపీలో కరోనా : కొత్తగా 95 పాజిటివ్ కేసులు, కోలుకున్న 179 మంది బాధితులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 95 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో డిసెంబర్ 21, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,75,974 కు చేరింది....
లోక్సభకు హాజరైన ఎంపీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సమావేశాల్లో భాగంగా లోక్సభ కు హాజరైన బీఎస్పీ ఎంపీ కున్వార్ డానిష్ అలీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
ప్రయాగ్రాజ్లో ప్రధాని మోదీ పర్యటన, స్వయం సహాయక బృందాల ఖాతాలోకి రూ.1000 కోట్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మహిళల సాధికారత కోసం జరుగుతున్న కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ముందుగా ప్రధాని మోదీకి...
తెలుగు వాక్యాల్ని కన్నడంలో సులభంగా చెప్పడం ఎలా? – KVR INSTITUTE
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ
కేంద్ర హోమ్ శాఖ మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షాతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు ఢిల్లీలో మంగళవారం నాడు భేటీ అయ్యారు. పార్లమెంట్ లోని అమిత్ షా ఛాంబర్లో ఈ...
ఏపీపీఎస్సీ ఇన్చార్జి చైర్మన్గా ఏవీ రమణారెడ్డి నియామకం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇన్చార్జి చైర్మన్ గా ఏవీ రమణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఏపీపీఎస్సీ...















































