Home 2021
Yearly Archives: 2021
నెట్స్ లో విరాట్ కోహ్లీకి ద్రావిడ్ సలహాలు
టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కి, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ బ్యాటింగ్ పాఠాలు చెప్పాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్ లో తీవ్రంగా చెమటోడుస్తోంది. మొదటగా జరుగనున్న టెస్ట్...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 156 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 156 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో డిసెంబర్ 20, సోమవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,79,720 కి చేరింది. కాగా...
కేరళలో కొత్తగా 2230 కరోనా పాజిటివ్ కేసులు, 14 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 39,826 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 2,230 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
దేశంలో 82267 యాక్టీవ్ కరోనా కేసులు, 572 రోజుల్లో ఇదే తక్కువ
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 6,563 కరోనా కేసులు నమోదవడంతో డిసెంబర్ 20, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
సిద్దిపేటలో బయో-సీఎన్జీ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, వైద్య శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం నాడు బ్రిటిష్ డిప్యూటీ హై కమీషనర్ డా.ఆండ్రూ ఫ్లెమింగ్ తో కలిసి సిద్దిపేట గ్రామీణ మండలం బుస్సాపూర్ లో బయో-సీఎన్జీ...
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 145 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 18 ఏళ్లపైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో...
అండర్-19 ప్రపంచకప్ 2022 : 17 మందితో కూడిన భారత జట్టు ఎంపిక
వెస్టిండీస్ వేదికగా జనవరి 14, 2022 నుండి ఫిబ్రవరి 5, 2022 వరకు ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనే భారత్...
డిసెంబర్ 28 నుండి అర్హులైన రైతుల ఖాతాల్లో రైతుబంధు పంట పెట్టుబడి సాయం జమ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుబంధు నిధులు విడుదల, రాష్ట్రంలో దళిత...
ఏపీలో కొత్తగా 75 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 21,211 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 75...
యాషెస్ రెండవ టెస్టులో 275 పరుగులతో భారీ విజయం సాధించిన ఆసీస్
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా అదరగొడుతోంది. అడిలైడ్లో జరిగిన రెండవ టెస్టులో ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆధిక్యాన్ని 2-0కు పెంచుకుంది. మార్నస్...















































