Home 2021
Yearly Archives: 2021
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో 3వ రౌండ్ చేరుకున్న భారత షట్లర్స్
స్పెయిన్లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో భారత షట్లర్స్ దూసుకుపోతున్నారు. తెలుగు స్టార్ పీవీ సింధు రెండో రౌండ్లో స్లావేకియాకు చెందిన తన ప్రత్యర్థి మార్టిన్ రెపిస్కాను 21-7, 21-9 తేడాతో...
తెలంగాణాలో వెలుగు చూసిన 2 ఒమిక్రాన్ కేసులు
ప్రపంచాన్ని చుట్టేస్తున్న కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ మన దేశంలో కూడా అడుగుపెట్టి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పుడు తెలంగాణాలో కొత్తగా మరో 2 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఈ 2...
దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీ లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం
దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీ లతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు సమావేశం అయ్యారు. ఢిల్లీలోని తన అధికార నివాసంలో ఉదయం అల్పాహార విందుకు బీజేపీ ఎంపీలను ఆయన ఆహ్వానించారు. ఈ సమావేశానికి...
ఎన్సీఏ డైరెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్ కొత్త బాధ్యతలు
భారత మాజీ బ్యాట్స్మెన్ వీవీఎస్ లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్గా నియమితులయ్యారు. 47 ఏళ్ల లక్ష్మణ్ను గత నెలలో భారత క్రికెట్ బోర్డు అతడిని NCA క్రికెట్ డైరెక్టర్గా నియమించింది....
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపు పై హైకోర్టు తీర్పు
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 35ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ఇంతకుముందు ఉన్న పాత విధానంలోనే టికెట్ రేట్లు నిర్ణయించుకునే వెసులుబాటు...
ఏపీలో వృద్ధాప్య ఫించను పెంపు – ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ లోని అవ్వా, తాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వృద్ధాప్య పెన్షన్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. వృద్ధులకు నూతన సంవత్సర కానుకగా ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి పెన్షన్ రూ.2,500కు...
భారత్ లో పెరుగుతున్న ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు
మన దేశంలో ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిలో కొందరు ఈ కొత్త వేరియంట్ బారిన పడుతున్నారు. ఈ రోజు రాజస్థాన్ మరియు ఢిల్లీలలో...
నగరి ఎమ్మెల్యే రోజాకు తప్పిన విమాన ప్రమాదం
నగరి ఎమ్మెల్యే రోజా తృటిలో విమాన ప్రమాదం నుంచి బయటపడ్డారు. హైదరాబాద్-తిరుపతి ఇండిగో విమానంలో సాంకేతిక లోపం గమనించిన పైలట్ రేణిగుంట విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేయలేకపోయాడు. విమానాన్ని బెంగళూరుకు మళ్లించి ప్రమాదాన్ని...
కోవిడ్ రోగులకు సేవలందించడంలో దేశంలోనే నెం. 1 హైదరాబాద్ గాంధీ హాస్పిటల్
దేశంలోనే పెద్ద సంఖ్యలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రిగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు గాంధీ ఆసుపత్రి దేశంలో అత్యధిక కోవిడ్ రోగులకు చికిత్స అందించింది. కోవిడ్-19...
ఇండోనేషియాలో భారీ భూకంపం – సునామీ హెచ్చరిక
ఇండోనేషియాకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. ఇండోనేషియా లోని ఫోర్స్ సముద్ర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 7.7 గా నమోదయింది. దీంతో...













































