Home 2021
Yearly Archives: 2021
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 10116 కరోనా బాధితులు, రికవరీ రేటు 98.35 శాతం
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసులు (6,990) 551 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 0.69 శాతంగా నమోదవగా, వరుసగా గత...
2022 సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి సంబంధించిన సెలవులను ప్రకటించింది. సాధారణ, ఐచ్ఛిక(ఆప్షనల్) సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. 2022...
ట్విట్టర్ సీఈఓగా వైదొలిగిన జాక్ డోర్సే, కొత్త సీఈఓగా పరాగ్ అగర్వాల్ కు బాధ్యతలు
సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) జాక్ డోర్సే నవంబర్ 29, సోమవారం నాడు తన పదవి నుండి తప్పుకున్నారు. దాదాపు 16...
తాడేపల్లిలోని నివాసం వద్ద గోశాలను సందర్శించిన సీఎం వైఎస్ జగన్
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద నూతనంగా గోశాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఈ గోశాలను సీఎం వైఎస్ జగన్ సందర్శించారు....
కేరళలో కొత్తగా 3382 కరోనా కేసులు, 59 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో ఎక్కువగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి....
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి? – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “పర్సనాలిటీ డెవలప్మెంట్" గురించి వివరించారు. సందర్భాన్ని బట్టి, సమస్యలను బట్టి, ఎదురుగా ఉండే సమూహాన్ని బట్టి మాస్క్/ ముసుగు వేసుకునే...
తెలంగాణ కేబినెట్ సమావేశం: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ పై వైద్య అధికారులు నివేదిక
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మొదటగా రాష్ట్ర ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్...
భారత్ vs న్యూజిలాండ్ తొలిటెస్టు డ్రా, విజయానికి వికెట్ దూరంలో నిలిచిన భారత్
కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తోలి టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజున భారత్ బౌలర్లు అద్భుతంగా రాణించినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేక పోయారు....
సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల
ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురై సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్యపరిస్థితిపై కిమ్స్ హాస్పిటల్స్ తాజాగా హెల్త్...
ఏపీలో గత 24 గంటల్లో 18730 కరోనా పరీక్షలు, 101 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో నవంబర్ 29, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,72,725 కు...














































