Home 2021
Yearly Archives: 2021
‘సిరివెన్నెల’ మనకిక లేదు, సాహిత్యానికి ఇది చీకటి రోజు – మెగాస్టార్ చిరంజీవి
ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు చిరంజీవి ప్రగాఢ...
సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల పీఎం మోదీ, సీఎం కేసీఆర్, సీఎం వైఎస్ జగన్ సంతాపం
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
"అత్యంత...
జగనన్న విద్యాదీవెన కింద 11.03 లక్షల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.686 కోట్లు జమ : సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఈ ఏడాది ‘జగనన్న విద్యాదీవెన’ పథకం మూడో విడత కింద రూ.686 కోట్ల నిధులు విడుదల చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద...
ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 184 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 30, మంగళవారం ఉదయం 10 గంటల...
ఒమిక్రాన్ కరోనా వేరియంట్ పై భయాందోళనలకు గురికాకూడదు : జో బైడెన్
ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ కరోనా వేరియంట్ ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ కరోనా వేరియంట్ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. "ప్రపంచ ఆరోగ్య సంస్థ...
ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత
ప్రముఖ టాలీవుడ్ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మంగళవారం మధ్యాహ్నం 4.07 గంటలకు కన్నుమూశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ నవంబర్ 24 న సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచే...
నావికాదళ నూతన అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన అడ్మిరల్ ఆర్ హరికుమార్
భారతదేశ నావికాదళ నూతన అధిపతిగా అడ్మిరల్ ఆర్ హరికుమార్ మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. గత ఛీప్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ పదవీ విరమణ చేయడంతో నావికాదళ అధిపతిగా హరి కుమార్ నియమితులయ్యారు....
కేంద్రం చేతులెత్తేసింది, యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు : సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో సోమవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ పలు అంశాలపై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది కాబట్టి...
ప్రళయం ఎలా వస్తుంది? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ప్రళయం ఎలా వస్తుంది?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ప్రళయం నాలుగు రకాలుగా వస్తుందని చెప్పారు. నిత్య ప్రళయం, బ్రహ్మ ప్రళయం, ప్రాకృతిలయం,...
కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 137 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది....














































