Home 2021
Yearly Archives: 2021
ఒమిక్రాన్ కరోనా వేరియంట్: అంతర్జాతీయ ప్రయాణాలపై కొత్త మార్గదర్శకాలు, రాష్ట్రాలకు కీలక సూచనలు
కొత్త కరోనా వైరస్ వేరియంట్ (బి.1.1.529) మళ్ళీ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెఛ్ఓ) వైరస్ ఎవల్యూషన్ యొక్క టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ సలహా మేరకు, బి.1.1.529 వేరియంట్...
దేవుని తీర్పుకు కారణం ఏమిటి? – శుభవార్త టీవీ
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత...
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. విశాఖపట్నంలో కార్తిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన సోమవారం వేకువజామున గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆసుపత్రికి తరలించే లోపుగానే ఆయన తుది...
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరడానికి బీజం పడిన క్షణం “దీక్షా దివస్” – మంత్రి కేటీఆర్
తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29వ తేదికి ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29, 2009న ఉద్యమ నేతగా, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
దేశంలో కరోనా రికవరీ రేటు 98.34 శాతం, మరణాల రేటు 1.36 శాతం
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. యాక్టీవ్ కరోనా కేసులు (1,03,859) గత 544 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 8,309 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా,...
లోక్సభ, రాజ్యసభలో నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు ఆమోదం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేడు (నవంబర్ 29, సోమవారం) ప్రారంభమయ్యాయి. సెలవులను మినహాయించి 20 రోజులపాటుగా డిసెంబర్ 23 వరకు కొనసాగనున్న ఈ సమావేశాల్లో 26 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పార్లమెంటు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ పదవీ కాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీ కాలం మరో ఆరు నెలలు పాటు పొడిగించబడింది. మే 31, 2022 వరకు సీఎస్ పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదివారం...
ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు శివశంకర్ మాస్టర్ కన్నుమూత
ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు శివశంకర్ మాస్టర్(72) కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో...
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు మరోసారి అస్వస్థత, హైదరాబాద్కు తరలింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆదివారం రాత్రి ఆయన్ను హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ముందుగా నవంబర్ 15న గవర్నర్ కరోనా బారినపడడంతో ఏఐజీ...
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో నవంబర్ 29, సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...













































