Home 2021
Yearly Archives: 2021
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 9481 కరోనా బాధితులు, రికవరీ రేటు 98.34 శాతం
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. యాక్టీవ్ కరోనా కేసులు (1,05,691) 543 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 0.80 శాతంగా నమోదవగా, వరుసగా గత...
జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్ల కేటాయింపు కోసం చూస్తున్న లబ్దిదారులకు శుభవార్త, మంత్రి తలసాని సమీక్ష
నగరంలోని వివిధ ప్రాంతాలలో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం క్రింద నిర్మించిన ఇండ్ల కేటాయింపు కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారులకు శుభవార్త. వివిధ కారణాలతో పెండింగ్ లో ఉన్న 2336 జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్లను అర్హులైన లబ్దిదారులకు అందజేయడం...
ఏపీలో కరోనా : కొత్తగా 184 పాజిటివ్ కేసులు, కోలుకున్న 214 మంది బాధితులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 184 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నవంబర్ 26, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,72,198 కు చేరింది....
కేరళలో ఒకేరోజులో 4677 కరోనా పాజిటివ్ కేసులు, 33 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 4,677 కరోనా కేసులు, 33 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 171 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 171 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నవంబర్ 26, శుక్రవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,75,319 కి చేరింది. కొత్తగా...
అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యల వ్యవహారం, తొలిసారిగా నారా భువనేశ్వరి స్పందన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల చోటుచేసుకున్న అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై పెద్దఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్...
చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన పలువురు జమ్మలమడుగు నేతలు
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో శుక్రవారం నాడు కడప జిల్లాలోని జమ్మలమడుగుకు చెందిన పలువురు కీలక నేతలు పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు...
తెలంగాణలో స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు: 6 టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం, 6 చోట్ల డిసెంబర్ 10న పోలింగ్
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన 12 ఎమ్మెల్సీ స్థానాల్లో నవంబర్ 26, గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో మొత్తం 12 స్థానాల్లో 6 చోట్ల...
ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన జకియా ఖానమ్
ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ గా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. శాసనమండలిలో జకియా ఖానమ్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా కుర్చీ...
రేపే ఆన్లైన్ లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు విడుదల, టీటీడీ ప్రకటన
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన సమయ నిర్దేశిత(స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు నవంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి...












































