Home 2021
Yearly Archives: 2021
దేశంలో కొత్తగా 10,549 కరోనా పాజిటివ్ కేసులు, 488 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 152 రోజులుగా 50 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 10,549 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
పార్లమెంట్ సెంట్రల్ హల్ లో 72వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు, హాజరైన రాష్ట్రపతి, ప్రధాని మోదీ
రాజ్యాంగ దినోత్సవ వేడుకలను (నవంబర్ 26) పార్లమెంట్ సెంట్రల్ హల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోకసభ స్పీకర్ ఓం...
వర్షాలతో భారీనష్టం, ఏపీలో 3 రోజుల పాటు కేంద్ర బృందం పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 13 నుంచి 20 వరకు కడప, చిత్తూరు, అనంతపురం మరియు నెల్లూరు జిల్లాల్లో వర్షాలు, వరదలతో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదల...
కొత్తరకం కరోనా వైరస్ వేరియంట్ పై రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం కీలక సూచనలు
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పటికే కొత్తరకం కరోనా వైరస్ వేరియంట్స్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా వెలుగులోకి వచ్చిన మరో కొత్త కరోనా వేరియంట్ (బి.1.1.529) పట్ల కేంద్ర ప్రభుత్వం...
అమరావతి రైతులు మహా పాదయాత్రలో పాల్గొంటున్న జనసేన నేతలు, జన సైనికులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత గ్రామాల రైతులు “న్యాయస్థానం టూ దేవస్థానం” పేరుతో మహా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మరియు...
కేరళలో కొత్తగా 5987 కరోనా పాజిటివ్ కేసులు, 56 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 66,165 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 5,987 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
తెలంగాణలో కొత్తగా 147 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 147 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 25, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,75,148 కి పెరిగింది. అలాగే...
సినిమా టికెట్ ధరల్లో వెసులుబాటు ఉండడం సమంజసం, ఈ విషయంలో పునరాలోచించండి : చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లుకు బుధవారం అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల బుకింగ్ విషయంలో ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్/వెబ్సెట్ ను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది....
సెక్రటేరియట్లో రెండు మసీదుల నిర్మాణానికి శంకుస్థాపన, పాల్గొన్న హోం మంత్రి మహమూద్ అలీ
తెలంగాణ నూతన సెక్రటేరియట్లో రెండు మసీదుల నిర్మాణానికి గురువారం నాడు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ లోని నిజామియా యునివర్సిటీ వైస్–చాన్సలర్ ముఫ్తీ ఖలీల్ అహ్మద్ శంకుస్థాపన చేయగా, రాష్ట్ర హోం శాఖ మంత్రి...
టీఆర్ఎస్ పార్టీకి గట్టు రామచంద్రరావు రాజీనామా
సీనియర్ నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచంద్రరావు గురువారం నాడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...












































