Home 2021
Yearly Archives: 2021
నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గౌతమ్ బుద్ధ నగర్లోని జెవార్లో నిర్మించనున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఎన్ఐఏ) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్,...
ఏపీలో కొత్తగా 183 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 30,863 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 183...
మనకు బలమైయున్న దేవునికి ఉత్సహాగానము చేయుడి!
Berachah Ministries యూట్యూబ్ ఛానెల్లో జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడేలా ఆత్మతో కూడిన మరియు ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. ప్రత్యక్ష ఆరాధన మరియు దేవుని మాటను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు....
తెలంగాణలో ఎడ్సెట్-2021, లాసెట్-2021, పీజీ లాసెట్-2021 అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే…
రాష్ట్రంలో రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్సెట్-2021 మొదటివిడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను బుధవారం విడుదల చేశారు. తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు మరియు అనుబంధ కళాశాలల్లో బీఈడీ కోర్సులో ప్రవేశాల...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 9119 కరోనా కేసులు, 396 మరణాలు
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 9,119 కరోనా కేసులు నమోదవడంతో నవంబర్ 25, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్...
సంస్థ నుండి జీతభత్యాలు తీసుకోను : టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్ఆర్టీసీ సంస్థ నుంచి ఎలాంటి జీతభత్యాలు తీసుకోనని ప్రకటించారు. ఈ మేరకు బుధవారం అధికారులకు లిఖిత...
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్
తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "రెగ్యులర్ మెడికల్ టెస్ట్ లలో భాగంగా నిన్న...
సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ భేటీ, పార్లమెంట్ వ్యూహాలపై కీలక చర్చ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సమావేశాల్లో లేవనెత్తే అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ...
ప్రధాని నరేంద్ర మోదీతో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు....
వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు కీలక సమీక్ష, వారికీ ఉచితంగా డయాలసిస్ సేవలు
తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు బుధవారం వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కేర్ ఆసుపత్రిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కిడ్నీ వ్యాధి...













































