Home 2021
Yearly Archives: 2021
ప్రభాస్ మిర్చి సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 116వ పాఠంలో కొరటాల శివ దర్శకత్వంలో...
తెలంగాణలో పశు సంవర్థక శాఖ నిర్వహిస్తున్న 1962 సంచార పశువైద్యశాలల సేవలు అమోఘం
తెలంగాణ రాష్ట్రంలో పశు సంవర్థక శాఖ నిర్వహిస్తున్న 1962 సంచార పశువైద్యశాలల సేవలు అమోఘంగా ఉన్నాయని కర్నాటక రాష్ట్ర పశు సంవర్థకశాఖ మంత్రి ప్రభు బి.చౌహాన్ కొనియాడారు. కర్నాటక రాష్ట్రంలో నూతనంగా 1962...
కేరళలో కొత్తగా 4280 కరోనా కేసులు, 35 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో ఎక్కువగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...
ఇకపై ప్రభుత్వం నిర్దారించిన సమయంలోనే షోలు, అందుబాటులో ఉండేలా టికెట్ల ధరలు: మంత్రి పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఐదో రోజు సమావేశాల్లో భాగంగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లును రాష్ట్ర మంత్రి పేర్ని నాని శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, సినిమా టికెట్ల...
మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్, అంబటి రాంబాబులకు భద్రత పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సహా ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలకు భద్రతను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల శాసనసభలో...
వరదలతో నష్టం, తక్షణసాయంగా రూ.1000 కోట్లు ఇవ్వండని ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు వేర్వేరుగా లేఖలు రాశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో...
ఏపీలో కొత్తగా 264 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 264 కరోనా పాజిటివ్ కేసులు, ఒక మరణం నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 24, బుధవారం ఉదయం 10 గంటల...
వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, మరో 4 నెలలు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీకి కేంద్ర కేబినెట్ ఆమోదం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అనురాగ్...
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో కేటీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు భేటీ, ధాన్యం కొనుగోళ్లపై చర్చ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సహా పలువురు రాష్ట్రమంత్రులు ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై మంత్రులు, అధికారులు వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. ఈ...
ఆంధ్రప్రదేశ్ కు రూ.3847.96 కోట్లు, తెలంగాణకు రూ.1998.62 కోట్లు విడుదల
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు నవంబర్ 22న రెండు విడతల పన్ను పంపిణీని విడుదల చేసింది. సాధారణ నెలవారీ డెవల్యూషన్ రూ.47,541 కోట్లు కాగా ఈసారి మొత్తం 28 రాష్ట్రాలకు గానూ 95,082...













































