Home 2021
Yearly Archives: 2021
మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 52.63 శాతం, టీడీపీకి 30.73 శాతం ఓట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆదివారం నాడు వెలువడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 11 కార్పొరేషన్స్, 73 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మరోవైపు ప్రధాన...
యాంకర్ శ్యామల డాన్స్ ప్రాక్టీస్ విశేషాలు
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్ ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక...
మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సాధించిన సంచలన ఫలితాలపై సీఎం జగన్ స్పందన
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మొత్తం 11 కార్పొరేషన్స్, 73 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్...
కరోనా విజృంభణ: ఒకే రోజులో 15051 పాజిటివ్ కేసులు, 48 మరణాలు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రతిరోజూ 15 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాడు కూడా కొత్తగా 15051 కరోనా కేసులు, 48 మరణాలు...
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 85 శాతం 6 రాష్ట్రాలలోనే…
దేశంలో కరోనా వైరస్ ప్రభావం మళ్ళీ పెరుగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో రోజువారీ కొత్త కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో...
కాంగ్రెస్కు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి రాజీనామా?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. చేవెళ్ల మాజీ ఎంపీ, టి-కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న కొండా విశ్వేశ్వర్రెడ్డి పార్టీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఆయన...
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని సీఎం కేసీఆర్ కు ఆహ్వానం
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరుతూ, ప్రభుత్వ విప్, స్థానిక ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత సోమవారం నాడు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆహ్వాన పత్రికను...
స్మోకింగ్ మానేయడానికి టిప్స్ – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “స్మోకింగ్-ప్రభావాలు” పై విశ్లేషణ చేశారు. సిగరెట్ వలన ఖచ్చితంగా ప్రమాదముందని తెలిసికూడా ప్రజలు మొండిధైర్యంతో కాల్చుతూ ఉంటారని చెప్పారు. సామాజిక...
టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ప్రారంభించారు. తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు,...
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న కార్పొరేషన్స్, మున్సిపాలిటీల వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో “ఫ్యాన్” హవానే కొనసాగించి, ఏపీ మున్సిపల్ ఎన్నికల...












































