Home 2021
Yearly Archives: 2021
గత 24 గంటల్లో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో జీరో కరోనా మరణాలు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 24,492 కరోనా పాజిటివ్ కేసులు, 131 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,14,09,831 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,58,856 కి పెరిగింది. ముఖ్యంగా...
ప్రధాని మోదీ ప్రిన్సిపల్ అడ్వైజర్ పదవికి పీకే సిన్హా రాజీనామా
ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచి ఓ సీనియర్ అధికారి వైదొలిగారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ అడ్వైజర్ పీకే సిన్హా సోమవారం నాడు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ప్రధాని మోదీ ప్రిన్సిపల్...
నేడే భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్, ప్రేక్షకులు లేకుండానే మిగిలిన 3 టీ20లు
భారత్, ఇంగ్లాండ్ జట్ల మూడో టీ20 మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఐదు టీ20ల సిరీస్లో భారత్, ఇంగ్లాండ్...
ప్రజాసమస్యల ప్రస్తావనలో నేటితరం నాయకులు నోములను చూసి నేర్చుకోవాలి: సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రెండో రోజైన మంగళవారం నాడు ఇటీవల మరణించిన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యతో పాటుగా పలువురు మాజీ ఎమ్మెల్యేలకు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. శాసనసభ ప్రారంభమైన...
ఏప్రిల్ నెలచివర్లో భారత్ లో పర్యటించనున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఏప్రిల్ నెల చివరిలో భారతదేశ పర్యటనకు రానున్నారు. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ముందుగా గత రిపబ్లిక్ వేడుకల సందర్భంలోనే ముఖ్య...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 204 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 204 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మార్చి 15, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,522 కి...
టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు జారీచేసిన ఏపీ సీఐడీ అధికారులు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంగళవారం ఉదయం ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి చేరుకొని నోటీసులు...
10 రోజులపాటు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు, మార్చి 18 న బడ్జెట్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా శాసనసభ, శాసనమండలిలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ పోచారం...
ఏపీలో కరోనా: కొత్తగా 147 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 147 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మార్చి 15, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,008...
సమ్మెలో పాల్గొన్న బ్యాంక్ ఉద్యోగులు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన
దేశంలో మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్బీయూ) నేతృత్వంలో 9 బ్యాంక్ యూనియన్స్...













































