Home 2021
Yearly Archives: 2021
కరోనా ఎఫెక్ట్ : ఆ నగరంలో నేటి నుంచి ఏడురోజులు లాక్డౌన్
మహారాష్ట్ర రాష్ట్రంలో మళ్ళీ పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పూణే, నాగ్పూర్, థానే, ముంబయి వంటి నగరాలలోనే కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉంది. ఈ...
జనసేన నాయకులకు గౌరవంలేని చోట స్నేహంచేయండని చెప్పే ధైర్యం నాకులేదు : పవన్
బహుజన విధానంతో ముందుకెళ్తూ, సర్వజనుల అభ్యున్నతిని కాంక్షిస్తూ జనసేన ప్రస్థానం ముందుకు సాగుతుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. అగ్రవర్ణ పేదలకు అండగా ఉంటూనే, బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం...
తెలంగాణలో కొత్తగా 157 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 157 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 14, ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,01,318 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు (మార్చ్ 15, సోమవారం) ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా అసెంబ్లీకి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్...
ఏపీలో కరోనా: కొత్తగా 298 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. మార్చి 14, ఆదివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,91,861 కు చేరుకుంది. శనివారం 9AM నుంచి...
దేశంలో కరోనా రికవరీ రేటు 96.75 శాతం, మరణాల రేటు 1.40 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రోజువారీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 25,320 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,13,59,048...
దేశంలో ఆదివారం ఉదయానికి దాదాపు 3 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి...
11 కార్పొరేషన్స్ వైఎస్సార్సీపీ కైవసం, మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ హవా
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ), విజయవాడ, విజయనగరం, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, మచిలీపట్నం, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం వంటి 11 కార్పొరేషన్లలో...
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన పోలింగ్
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానాల్లో ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది....
మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపని టీడీపీ, హిందూపురంలో కూడా వైఎస్సార్సీపీ హవా
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటికి కేవలం తాడిపత్రి, మైదుకూరు మున్సిపాలిటీల్లోనే అత్యధిక వార్డులు గెలుచుకోగలిగింది. తాడిపత్రిలో మొత్తం 36 వార్డుల్లో టీడీపీ 18, వైఎస్సార్సీపీ...














































