Home 2021
Yearly Archives: 2021
ఏపీలో 48,973 కరోనా పరీక్షలు నిర్వహించగా 120 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. మార్చి 10, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,91,004 కు చేరుకుంది. మంగళవారం 9AM నుంచి...
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: 40 మంది బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాలకు గానూ మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి బెంగాల్...
వేములవాడలో శివరాత్రి ఉత్సవాలు, నాలుగురోజుల పాటుగా హెలీకాప్టర్ సేవలు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో వేడుకలు ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ శివరాత్రి వేడుకలకు హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తులకు బుధవారం నుంచి శనివారం వరకు...
గత 24 గంటల్లో 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో జీరో కరోనా మరణాలు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 17,921 కరోనా పాజిటివ్ కేసులు, 133 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,62,707 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,58,063 కి పెరిగింది. ముఖ్యంగా...
సచివాలయాల్లో 8402 పోస్టుల ఖాళీలు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాం: మంత్రి పెద్దిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామా, వార్డు సచివాలయాల్లో 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం నాడు సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు....
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, 29 శాతం పిట్ మెంట్?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు ప్రగతిభవన్లో పీఆర్సీ నివేదికకు సంబంధించి టీఎన్జీఓ, టీజీఓ, సచివాలయ సంఘం, పీఆర్టీయూ, ఇతర సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలపై దాదాపుగా...
సినిమాల్లో ప్లాట్ పాయింట్, క్రైసిస్ మధ్యగల తేడాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 69 వ పాఠంలో సినిమాల్లో ప్లాట్...
మార్చి 15 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, 18 న బడ్జెట్?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 15వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ వ్యవహారాల కార్యదర్శి డా వి.నర్సింహాచార్యులు మంగళవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేశారు....
నందిగ్రామ్ నుంచి నామినేషన్ వేసిన సీఎం మమతా బెనర్జీ
టీఎంసీ అధినేత, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి బుధవారం...
ఏపీలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్, మార్చ్ 14 న కౌంటింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు మినహా మొత్తం 12 కార్పొరేషన్లకు...













































