Home 2021
Yearly Archives: 2021
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్: 118 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసులు పంపిణీ
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 118 కోట్లు దాటింది. ప్రస్తుతం హెల్త్...
దేశంలో గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 9,283 పాజిటివ్ కేసులు, 437 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,35,763 కు చేరుకోగా, మరణాల...
తెలంగాణలో కొత్తగా 153 కరోనా కేసులు, రికవరీ రేటు 98.88 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 153 పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 23, మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,74,845...
మంచి నిర్ణయం వెనుక ఉన్న విజయరహస్యం ఇదే – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “విజయవంతమైన కెరీర్ కోసం సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. కెరీర్ పరంగా లేదా జీవితంలో తొందరపాటు నిర్ణయాలు...
కేరళలో ఒకేరోజులో 4972 కరోనా పాజిటివ్ కేసులు, 57 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 4,972 కరోనా కేసులు, 57 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, శాసనమండలి రద్దు తీర్మానం ఉపసంహరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ గతంలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ...
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు డిసెంబర్ 10వ తేదీన పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ...
భారత్ Vs న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ : గాయంతో కెఎల్ రాహుల్ ఔట్, జట్టులోకి సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా నవంబర్ 25 నుంచి 29 వరకు కాన్పుర్ లో తొలి టెస్టు, డిసెంబర్ 3 నుంచి 7 వరకు ముంబయిలో...
ఏపీలో గత 24 గంటల్లో 26119 కరోనా పరీక్షలు, 196 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో నవంబర్ 23, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,71,567 కు...
కల్నల్ సంతోష్బాబుకు మహా వీర్ చక్ర పురస్కారం, రాష్ట్రపతి నుంచి అందుకున్న కుటుంబసభ్యులు
కల్నల్ సంతోష్బాబుకు కేంద్ర ప్రభుత్వం “మహా వీర్ చక్ర” పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. సైనిక బలగాలకు ఇచ్చే అత్యంత ప్రతిష్ఠాత్మక వార్టైం గ్యాలంట్రీ అవార్డుల్లో మహా వీర్ చక్ర రెండో అత్యున్నత...













































