Home 2021
Yearly Archives: 2021
నవంబర్ 25న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్న పీఎం మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 25, గురువారం మధ్యాహ్నం 1 గంటకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గౌతమ్ బుద్ధ నగర్లోని జెవార్లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఎన్ఐఏ) శంకుస్థాపన చేయనున్నారు. దీంతో దేశంలో ఐదు...
వర్షాల కారణంగా శ్రీవారి దర్శనానికి రాలేకపోయిన భక్తులకు మరో సమయంలో తిరిగి దర్శనం: టీటీడీ
భారీ వర్షం కారణంగా నవంబరు 18 నుండి 30వ తేదీ వరకు తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని భక్తులకు మరో సమయంలో తిరిగి దర్శనం, బస కల్పించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్...
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 12202 కరోనా బాధితులు, రికవరీ రేటు 98.32 శాతం
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. యాక్టీవ్ కరోనా కేసులు (1,13,584) 543 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 0.79 శాతంగా నమోదవగా, వరుసగా గత...
తెలంగాణలో ముగిసిన స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన 12 ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ...
కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారు : పవన్ కళ్యాణ్
మూడు రాజధానుల ఏర్పాటు, సి.ఆర్.డి.ఏ.రద్దు బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని...
వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన, కడపలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు....
అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ అంటే ఏంటి? – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD)” గురించి వివరించారు. ADHD వ్యాధి కాదని, చిన్న రుగ్మత అని, అంతగా భయపడాల్సింది...
కేరళలో కరోనా: కొత్తగా 3698 పాజిటివ్ కేసులు, 75 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 45,190 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 3,698 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
తెలంగాణలో కరోనా: కొత్తగా 137 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 137 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో నవంబర్ 22, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
మూడు రాజధానులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన
మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహారించుకుంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును సభలో...













































