Home 2021
Yearly Archives: 2021
ఏపీలో కరోనా: కొత్తగా 164 పాజిటివ్ కేసులు, 196 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 25,197 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉపేక్షించేది లేదు, భరతం పడతాం : బాలకృష్ణ
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం శాసనసభలో పరిణామాలపై మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయిన విషయం తెలిసిందే. తన సతీమణిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసారంటూ ఆయన...
సీఎం వైఎస్ జగన్ ను కలిసిన త్రిదండి చినజీయర్ స్వామి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శనివారం ఉదయం త్రిదండి చినజీయర్ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శంషాబాద్ ముచ్చింతల్లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి 2, 2022 నుంచి ఫిబ్రవరి...
తెలంగాణ రాష్ట్రం మంచినీటి చేపలను ప్రపంచానికి అందించే స్థాయికి చేరేలా చర్యలు: మంత్రి తలసాని
రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రం మంచినీటి చేపలను ప్రపంచానికి అందించే స్థాయికి అభివృద్ధి సాధించేలా సమగ్ర విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని...
సైరా నరసింహారెడ్డి క్లైమాక్స్ సీన్ పై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో సినిమాలో దృశ్యాన్ని (సీన్) సృష్టించడం, అందులో 5...
దేశంలో 10302 కరోనా కేసులు నమోదు, రికవరీ రేటు 98.29 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 146 రోజులుగా 50 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 10,302 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీవర్షాలతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరదలతో కొన్ని చోట్ల ప్రాణనష్టంతో పాటుగా...
మంత్రులు, పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చ?
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి 12 ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్ 10న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 16 నుంచి నవంబర్ 23 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను...
ఎమ్మెల్సీ కరీమున్నిసా భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నీసా (56) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురై, గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఎమ్మెల్సీ కరీమున్నీసా భౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి...
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కరీమున్నీసా కన్నుమూత
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నీసా (56) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురై, గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్టుగా కుటుంబసభ్యులు తెలిపారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీకోసం శ్రమించిన కరీమున్నీసాకు...














































