Home 2021
Yearly Archives: 2021
కేరళలో ఒకేరోజులో 5754 కరోనా పాజిటివ్ కేసులు, 49 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 5,754 కరోనా కేసులు, 49 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 50,89,849...
ఏపీలో కొత్తగా 168 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 168 కరోనా పాజిటివ్ కేసులు, రెండు మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 19, శుక్రవారం ఉదయం 10 గంటల...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 137 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 137 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నవంబర్ 19, శుక్రవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,74,318 కి చేరింది. కొత్తగా...
చంద్రబాబు సంచలన నిర్ణయం, క్షేత్రస్థాయిలో తేల్చుకున్నాకే మళ్ళీ అసెంబ్లీకి వెళ్తానని ప్రకటన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం శాసనసభలో పరిణామాలపై మాట్లాడుతూ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు....
ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ కు ప్రధాని మోదీ ఫోన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం...
ఏపీ శాసనమండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కొయ్యే మోషేన్రాజు
ఏపీ శాసనమండలి చైర్మన్ గా కొయ్యే మోషేన్రాజు శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. శాసన మండలిలో మోషేన్రాజును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చైర్ వద్దకు తీసుకొచ్చి, బాధ్యతలు స్వీకరణ సందర్భంగా...
యాదాద్రి పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం సీఎస్ సోమేశ్ కుమార్ కుటుంబ...
కన్నీరు పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం శాసనసభలో పరిణామాలపై మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి...
తిరుపతిలో భారీ వర్షాలపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతిలో గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. తిరుపతిలో కురిసిన భారీ వర్షాలకు వీధులన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలో వర్షాలపై ప్రముఖ సినీనటుడు,...
ఏబీ డివిలియర్స్ కీలక నిర్ణయం, క్రికెట్ కు పూర్తిగా వీడ్కోలు
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్ మెన్ ఏబీ డివిలియర్స్ అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్స్ కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లుగా శుక్రవారం నాడు ప్రకటించాడు. ఏబీ డివిలియర్స్ గతంలోనే దక్షిణాఫ్రికా జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించగా, ఇప్పటివరకు...











































